నాగర్కర్నూల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మత్స్యకారులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అకారణంగా మత్స్యకారులపై దాడి చేసిన నాగర్కర్నూల్ మండలం నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ రామ
చేపల వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు ఆర్థిక చేయూతను అందించాలనే ఉద్దేశంతో గత కేసీఆర్ సర్కార్ ఉచిత చేపపిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. దాదాపు ఎనిమిదేండ్లు మత్స్యకారులకు నయా పైసా ఖ�
రంగారెడ్డి జిల్లా కోహెడ పర్యటనలో పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి మ త్స్యకారుల నుంచి నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ సర్కార్ తమకు తీరని ద్రోహం చేస్తున్నదని మత్స్యకారులు మండిపడ్డారు.
మత్స్యశాఖ నిర్లక్ష్య ధోరణితో మత్స్యకారులను చేపపిల్లల కొరత వెంటాడుతొంది. ఉ మ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా చేపపిల్లల ఉత్పత్తి లేకపోవడంతో మత్య్సకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చేపప�
పెద్ద చెరువులో సరిపడా నీళ్లులేక చేపలు చనిపోతున్నాయని కరీంనగర్ జిల్లా వీణవంకలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యదర్శి రాయిశెట్టి కుమారస్వామి, డైరెక్టర్లు చుక్కల రవీందర్, రాయిశెట్టి రవి, రాము, ఓదె�
ఓ రోజు సీమోను, జబెదేయా అనే జాలరులు చేపల వేటకు సముద్రానికి వెళ్లారు. రాత్రంతా శ్రమించినా వారికి ఒక్క చేపా చిక్కలేదు. వారి శ్రమను చూసిన ప్రభువు ‘రండీ ఇదిగో ఇక్కడ మీ వలలు విసరండి, చేపలు పట్టుకోండీ’ అని భరోసా ఇ
రాష్ట్రంలో మత్స్యకారులు కొందరు ప్రభుత్వ పథకంలో భాగస్వాములై సొంత భూముల్లో చేపల పెంపకానికి కుంటలు ఏర్పాటుచేసుకొని పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కాంగ్రెస్ పాలనలో చేపపిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం అటకెక్కినట్టే కనిపిస్తున్నదని మత్స్యకార సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అక్టోబర్ ముగిసినప్పటికీ కనీసం 10 శాతం చేప పిల్లలు కూడా సరఫరా కాలేదని �
మత్స్యకారుల ఉపాధి కోసం చేపట్టిన ‘చేప పిల్లల పంపిణీ’పై నిర్లక్ష్యం నెలకొన్నది. జిల్లాలో చేప పిల్లల విడుదల కోసం ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేయకపోవడం గమనార్హం. ఈయేడు కురిసిన వర్షాలకు జిల్లాలోని చె
దేశంలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయడం, చేపల ఉత్పత్తిని పెంచడంతోపాటు మత్స్యకారుల ఆదాయం పెంపుదల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) విషయంలో రాష్ట్ర ప్
చెరువులు, కుంటలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో చేప పిల్లల పెంపకానికి మత్య్సకారులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. 100 శాతం రాయితీతో చేప పిల్లల విత్తనాన్ని అంది�