సిద్దిపేట జిల్లా మత్స్యకారుల ప్రాథమిక సహకార సంఘంలో ఖాజీపూర్ మత్స్యకారుల ముదిరాజ్ సంఘానికి సభ్యత్వం కల్పించాలన్న వినతిపై తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు జిల్లా మత్స్యశాఖ సహాయ డైరెక్టర్ను ఆదేశిం�
నిజామాబాద్ జిల్లా ఎస్సారెస్పీ వద్ద ఉన్న ప్రభుత్వ పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నీలి విప్లవానికి బాసటగా నిలుస్తున్నది. పరాయి పాలనలో నిధులు లేక అరకొర ఉత్పత్తి సామర్థ్యంతో మాత్రమే కొనసాగిందీ చేప
AP News | ఏపీలోని కాకినాడ తీరం వెంట సముద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణనష్టం తప్పింది. తీరప్రాంత రక్షణ సిబ్బంది (కోస్ట్గార్డ్) సకాలంలో సహాయకచర్యలు చేపట్టడంతో 11 మంది మత్స్యకారులు ప్రాణా�
మత్స్యకారుల జీవితాల్లో మ రిన్ని వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యేటా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుంది. 2016 నుంచి ఇప్పటివరకు వందశాతం రాయితీపై చేప పిల్లలను అందిస్తూ వారి వృత్తిని మరింత ప
మత్స్యకారుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. వందశాతం రాయితీపై ప్రభుత్వం అందించిన 6.14 లక్షల చేపపిల్లలను ఎమ్మెల్యే గురువారం మాదన్నపేట పెద్ద చెరువులో వదిలారు.
50 ఏండ్ల వయసున్న గీత, చేనేత కార్మికుల్లాగే మత్స్యకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని మత్స్య ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బా
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే చేపల పెంపకం కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపపిల్లలను వదిలే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 348 చెరువుల్లో 50 ల
పటాన్చెరులో ప్రముఖ గాయకుడు దివంగత గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డితో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా�
సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలోని మత్స్యకారుల కుటుంబాలు అభివృద్ధి చెందాయని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసబ్ట్యాంక్ మత్స్యశాఖ కార్యాలయంలో రాష్ట్ర మత్�