దుబ్బాక పట్టణానికి తలమానికంగా మారిన రామసముద్రం చెరువు అధికారుల నిరక్ష్యంతో ప్రమాదకరంగా మారింది. చెరువుకట్టపై పాదచారులు నడిచివెళ్లలేకుండా ముళ్లపొదలతో ఇబ్బందికరంగా మారింది.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 2016-17లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది.
మంత్రి తలసాని | మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యఅభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.