శాసనమండలిలో శనివారం జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో మత్సకారుల సమస్యలపై సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో చేపలు దొరకడం కష్టంగా ఉండేదన్నార�
చేపలే చేపలు.. పల్లె లేదు. పట్టణం లేదు.. ఎక్కడ చూసినా మత్స్యాలే. అన్నీ రవ్వులు, బొచ్చెలు, బొమ్మెలు, జెల్లలే. ఒక్కోటి 2 నుంచి 10 కిలోల బరువు మీదే. నాడు వట్టిపోయి.. నేడు పుష్కలంగా నీళ్లున్న చెరువులు, కుంటలు, జలాశయాల్ల
భారీ వర్షాలతో అంతటా జలకళ సంతరించుకున్నది. కేసీఆర్ సర్కారు కృషితో మత్స్య సంపద దండిగా పెరిగింది. ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. నీటి ప్రవాహాలకు పెద్ద ఎత్తున చేపలు ఎదురెక్కుతూ వచ్చ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా యంత్రాంగమంతా క్షణక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. గురువారం సిద్దిపేట, మెదక్, సంగారెడ
నాలుగు రోజులు దంచికొట్టిన వానలు శుక్రవారం తెరిపినిచ్చినా వరద అలాగే కొనసాగుతోంది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్డ్యాములు మత్తడి పోస్తుండగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏ ఊరి చెరువును చూసి
నాలుగు రోజులు దంచికొట్టిన వానలు శుక్రవారం తెరిపినిచ్చినా వరద అలాగే కొనసాగుతోంది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్డ్యాములు మత్తడి పోస్తుండగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏ ఊరి చెరువును చూసి
సముద్రతీర ప్రాంతం లేకపోయినా తెలంగాణ రాష్ట్రం నీలివిప్లవం సృష్టించింది. రాష్ట్రంలోని చెరువులన్నీ చేపలతో కళకళలాడుతుంటే.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. వెరసి మత్స్య సంబురం కొనసాగుత
రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఏటేటా చేపల ఉత్పత్తి పెరగడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గత ఉమ్మడి ప్రభు త్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ అండగా నిలిచింది. గత ఏడేండ్లుగా మత్స్యకారులకు వందశాతం సబ్స�
పాకిస్థాన్ దేశంలోని జైళ్లలో 308 మంది భారతీయులు మగ్గిపోతున్నారు. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం భారత హైకమిషన్కు నివేదించింది. జైళ్లలో ఉన్నవారిలో 266 మంది మత్స్యకారులు కాగా, 42 మంది పౌరులు.
పాక్స్థాన్ చెరలో ఉన్న 200 మంది భారత జాలర్లకు విముక్తి లభించనున్నది. కరాచీ జిల్లాలోని మాలిర్లో ఉన్న జిల్లా కారాగారంలో మగ్గుతున్న వీరిని గురువారం పాక్ విడుదల చేయనున్నది. వాఘా సరిహద్దు వద్ద పాక్ అధికార�
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 8, 9, 10 తేదీల్లో జిల్లా కేంద్రంలో చేప ఉత్పత్తుల ఆహార మేళా(ఫిష్ ఫుడ్ ఫెస్టివల్) నిర్వహించనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారిణి చరిత తెలిపారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో వివిధ సం�
మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువులోని ఎర్రకుంటలో ఆదివారం మత్స్యకారులకు పది కిలోల చేప లభ్యమైంది. ఈ కుంటలో 7 కిలోల నుంచి 10 కిలోల సైజులో చేపలు లభిస్తుండటంతో మత్స్యకారులు సంబురపడుతున్నారు.
స్వరాష్ట్రంలో అన్ని రంగాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. వృత్తిదారుల నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి తోడ్పాటు అందిస్తున్నద