కార్పొరేట్ స్థాయి వైద్యసేవలకు బాన్సువాడ దవాఖాన కేరాఫ్గా నిలుస్తున్నది. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో ప్రైవేటులో వేలాది రూపాయలు ఖర్చయ్యే చికిత్స ఉచితంగా లభిస్తున్నది.
బాన్సువాడ పట్టణంలో ఇల్లు, స్థలం లేని పేదలకు సొంత ఇల్లు ఉండాలన్నదే తన లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలో మంగళవారం పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణం
బాన్సువాడ పట్టణం 2014కు ముందు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుందీ.. ఒక్కసారి ఆలోచన చేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలు విజ్ఞప్తి చేశారు. బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీ చౌరస్త�
బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లా రెడ్డి ప్రజలు 36 వేల పైచిలుకు ఓట్లతో ఓడించారని, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతు�
భూకబ్జాదారుడు, బ్రోకర్, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని, నియోజకవర్గం ప్రజలతో నిత్యం వెన్నంటి ఉం టూ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న తనను భారీ మెజ
బాన్సువాడ నియోజకవర్గాన్ని తొమ్మిది సంవత్సరాల కాలంలో దాదాపు రూ.10వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేశానని, రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్�
ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించార
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఆలోచనపరులు.. ఎవరు మంచి చేస్తారో, ఎవరు చెడు చేస్తారో ఆలోచించగలరని, మంచి పనులు చేసిన తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీని
రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇచ్చేది సీఎం కేసీఆర్ అని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండలం సుద్దులం, సుద్దులంతండా, హరిలాల్తండా, రాంపూర�
ఎల్లారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని స్పీకర్ పోచారం ప్రజలను అడిగారు. అవినీతి నాయకులకు ఓటెయ్యొద్దని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం�
కొందరు నాయకులు టూరిస్టుల్లా వస్తుంటారని వారిని ప్రజలు నమ్మొద్దని బాన్సు వాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పొతంగల్ మండలంలోని బర్ధిపూర్, కల్లూర్, కొడిచెర్ల, పాత �
నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. కులసంఘాలు, వివిధ వర్గాల ప్రజలు స్పీకర్ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర�
సీఎం కేసీఆర్ సహకారంలో వేల కోట్ల నిధులు తీసుకొచ్చి బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని, సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓ
గత నలభైసంవత్సరాలుగా తనకు అండగా ఉంటున్న నియోజకవర్గ ప్రజలే నా బలగం.. బలం అని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బాన్సువాడ మండల