బాన్సువాడ రూరల్, నవంబర్ 26 : బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లా రెడ్డి ప్రజలు 36 వేల పైచిలుకు ఓట్లతో ఓడించారని, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందని బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. ఎన్ని కల ప్రచా రంలోభాగంగా ఆది వారం బాన్సువాడ మండలం లోని సోమే శ్వర్, దేశా యి పేట్, కాదా ్లపూర్ గ్రామా లో ్ల నిర్వహి ం చిన ఎన్ని కల ప్రచా ర ంలో పాలొ ్గన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ.. అక్రమంగా దళి తుల భూము లను ఆక్ర మించుకొన్నాడని,ఆయ నపై తిర గ బ డితే పోలీస్ స్టేష న్లో కొట్టిం చిన నాయకుడు ఏనుగు రవీం ద ర్ రెడ్డి అని విమ ర్శిం చారు. అలాంటివ్యక్తిని నియో జ క వర్గ ప్రజలు ఓటు హక్కుతో వంద మీటర్లలోతులో బొంద పె ట్టా లని అన్నారు. బ్రోక ర్కు హఠావో..పోచా రాన్ని జితావో అంటూ నినా దిం చారు. రైతునురాజుగా చేయ డమే కేసీఆర్ లక్ష్య మని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ పథ కా లతో ఇక్కడి రైతులుపుష్క లంగా పంటలు పండి స్తుండడంతో దేశా నికి అన్నంపెట్టే స్థాయికి తెలం గాణ రాష్ట్రం ఎది గిం ద న్నారు. నియోజకర్గంలో 2,100 మంది గిరి జన రైతు లకు 4వేల ఎక రా లకు పోడు పట్టాలు అందిం చా మని అన్నారు.
వలస నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పండి.. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబమని, వారి సంక్షేమం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నానని అన్నారు. తాను మరణిస్తే కట్టే కాలేది ఇక్కడేనని భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు స్కీములు కావని, అవి వారు చేయ నున్న స్కాము లని ఎద్దేవా చేశారు. నియో జ క వర్గ ప్రజలు కారు గు ర్తుకు ఓటు వేసి భారీ మెజా ర్టీతో గెలి పిం చా లని ప్రజ లకు పోచారం విజ్ఞప్తి చేశారు. ఈ సంద ర్భంగా దేశా యి పే ట్లో అన్ని కుల సంఘాలు పోచా రా నికి మద్దతు తెలు పుతూ ఏకగ్రీవ తీర్మా న ప్ర తాని ్న అంద జే శారు . కాదా ప్లూ ర్ లో ఎన్నిక ల ప్రచారం అనం తరం రైతులు చేప ట్టిన భారీ బైక్ ర్యాలీలోడీసీ సీబీ చైర్మన్ పోచారం భాస్క ర్ రె డ్డితో కలిసి సిద్దా పూర్ రిజ ర్వా యర్ వద్దకు వెళ్లారు. రైతు బంధు సమి తి జిల్లా కన్వీ నర్ అంజి రెడ్డి, బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బద్యా నా యక్, ఎంపీపీ, జడ్పీ టీ సీలు దొడ్ల నీర జారెడ్డి, పద్మా రెడ్డి, ఏఎంసీ చైన్మన్ నర్సిం హులు, సర్పం చులుశ్రావ ణ్ కు మార్, భాస్కర్, ఎంపీ టీసీ సభ్యులు వెంక ట రమణ, సుధా క ర్ రెడ్డి, హన్మాండ్లు, డీసీ సీబీ డైరె క్టర్ సంగ్రాం నాయక్ బీఆ ర్ ఎస్ పార్టీ మండల అధ్య క్షుడు మోహ న్ నా యక్, బీఆ ర్ ఎస్ నాయ కులు దొడ్ల వెంక ట్రాం రెడ్డి, గురు వి న య్ కు మార్ పాల్గొ న్నారు.
వర్ని, నవంబర్ 26 : భావి తరాల కోసమే సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండలం సిద్దా పూర్ రిజ ర్వా యర్ ఆయ కట్టు ప్రాంత గ్రామా లైన సిద్దా పూర్, పైడి మల్, కోక ల్ దాస్ తండా, చింతల్ పేట్ తండా, హన్మాజి పేట్, జాకోర, జలా ల్ పూర్, సైద్ పూర్ తది తర గ్రామాల్లో ఆది వారం భారీ ఎత్తున్న పార్టీ నాయ కులు, కార్య క ర్తలుద్విచక్ర వాహ నా లతో ర్యాలీ నిర్వ హిం చారు. సిద్దా పూర్రిజ ర్వా యర్ వద్ద బహి రంగ సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా పోచారం మాట్లా డుతూ.. వచ్చే జూలైనాటికి నిర్మా ణాన్ని పూర్తి చేసి సుమారు 25 వేల ఎక రా లకు సాగు నీ టిని అంది స్తా మ న్నారు. హన్మా జి పేట్, సిద్దాపూర్ సర్పం చులు బీఆ ర్ ఎ స్ను వీడి కాంగ్రె స్లో ఎందుకు చేరారో చెప్పా లని అన్నారు. కేవలం కాంగ్రెస్ ఇచ్చే డబ్బు కో సమే పార్టీని వీడా రని ఆరో పిం చారు. పార్టీని వీడిన వారికి ఓటు తోనే బుద్ధి చెప్పా లని పిలు పు ని చ్చారు. సిద్దా పూర్ రిజ ర్వా యర్ నిర్మా ణంలో భూములు కోల్పో యిన రైతు లకు నష్ట పరి హారం ఇప్పిం చ డంతో పాటు, మళ్లీ భూములు ఇప్పి స్తా నని హామీ ఇచ్చారు. కార్య క్ర మంలో డీసీ సీబీ చైర్మన్ భాస్క ర్ రెడ్డి, జడ్పీ టీసీ సభ్యుడు బర్దా వల్హరి దాస్, జడ్పీ టీసీ మాజీ సభ్యుడు రంజ్యా నా యక్, బీఆర్ ఎస్ నాయ కులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, వెల గ పూడి గోపాల్, కృష్ణా రెడ్డి, బీఆ ర్ ఎస్ నాయ కులు, సర్పం చులు, కార్య క ర్తలు పాల్గొ న్నారు.