Election Campaign | నియోజకవర్గంలోని బాన్సువాడ పట్టణం చందూర్, మోస్రా మండలాల్లో బీజేపీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గే ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించుకున్నామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ, పోతంగల్లో శుక్రవారం వ�
బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శవంతమైనదని, దొంగలకు తావివ్వదని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా బాన్సువాడక�
మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పట్లో కేసీఆర్ అడిగినన్ని నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా నియోజకవర్గ
బాన్సువాడ నియోజకర్గంలోని అన్ని కులాలు, వర్గాల వారికి బీఆర్ఎస్ హయాంలో కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు నిర్మించి ఇచ్చామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యం �
బాన్సువాడ నియోజక వ ర్గం అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే భిన్నంగా ఉం టుంది, నియోజక వర్గంలో గిరిజనులు, మైనార్టీలు, కమ్మ సామాజిక వర్గం, బీసీలు, ఆర్యవైశ్యులు
బాన్సువాడ పట్టణం 2014కు ముందు ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుందీ.. ఒక్కసారి ఆలోచన చేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజలు విజ్ఞప్తి చేశారు. బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీ చౌరస్త�
బాన్సువాడ నియోజక వర్గ కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లా రెడ్డి ప్రజలు 36 వేల పైచిలుకు ఓట్లతో ఓడించారని, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతు�
బాన్సువాడ నియోజకవర్గాన్ని తొమ్మిది సంవత్సరాల కాలంలో దాదాపు రూ.10వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేశానని, రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మోజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్�
బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు ఆలోచనపరులు.. ఎవరు మంచి చేస్తారో, ఎవరు చెడు చేస్తారో ఆలోచించగలరని, మంచి పనులు చేసిన తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీని
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు నాయకులను ఆదరించాలని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండలంలో సోమవారం ప్రచారం చేపట్టారు. అ�
బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం జోరుగా ప్రచారం నిర్వహించా రు.
బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంట
జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల్లో గులాబీ దండు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నది. తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకూ వివరిస్తూ తమ దైన శైలిలో దూసుకెళ్తున్నారు.