బాన్సువాడ నియోజకవర్గం తొమ్మిదేండ్లలో అనూహ్య ప్రగతి సాధించింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు పంచారు. రూ.650 కోట్ల నిధులతో పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రగామి గ�
బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకు మద్ద తు పెరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో కారు గు ర్తుకు ఓటు వేస్తామని పలు సంఘాలు స్వ చ్ఛందంగా తీర్మానం చేశాయి.
వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మరోసారి గెలిపించుకుంటామని ఆయా గ్రామాల వారు ప్రకటిస్తున్నారు. రోజురోజుకూ మద్దతు తెలిపే గ్రామాల సంఖ్య ప
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి బాన్సువాడ మండలంలోని నాగారం గ్రామస్థులు బాసటగా నిలిచారు.
గతంలో మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండేవారని.. దీంతో పూర్తిస్థాయి సేవలు అందకపోయేవని. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం సంక్షేమ పథకాల�
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గానికి పుష్కలంగా నిధులు తెస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తన ధ్యేయమని, తన నియోజకవర్గంలో గూడులేని కుటుంబ�
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలాలను సరఫరా చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చందూర్ మండల కేంద్రంలోని ఉన్నత పా