ఆకుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పసికందుకు జన్మినిచ్చి ఓ తల్లి తనువు చాలించింది. దీంతో ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
బాన్సువాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం పరిశీలించారు. ఎలక్ట్రిక్ బగ్గీలో పర్యటిస్తూ అభివృద్ధి పనులతోపాటు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కల్కి చెరువు సమీపంలో �
సంక్రాంతి వస్తుందనగానే ఆ ఊరివారంతా ఒక్కచోటికి చేరుతారు. ఇతర దేశాలు, రాష్ర్టాలు, పట్టణాల్లో ఉన్నవారంతా ఒకే గూటికి వస్తారు. ఊరంతా కలిసి ఉమ్మడిగా వేడుకలు నిర్వహిస్తారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో�
అపరిశుభ్ర నీటిని తాగడంతో రోగాల బారిన పడుతారని, ఆ సమస్యను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్లో శుక్
మహిళా హకులను సాధించడం ద్వారానే మానవ హకుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయిఫూలే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర�
రాష్ట్రంలోని నిరుపేదలంద రికీ కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో రూ.10.7 కోట్ల వ్యయంతో నిర్మ�
వర్ని మండలకేంద్రంలోని కమ్యూనిటీ వైద్యశాల భవన నిర్మాణానికి రూ. 10.7 కోట్ల నిధులు మంజూరు కావడంతో వర్ని, చందూరు, మోస్రా, రుద్రూరు, కోటగిరి మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయ్యేలా చూడడం, పిల�
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిరోజూ ఓ నేతన్న ఆత్మహత్య వార్త కనిపించేదని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో నేడు నేతన్నల ఆత్మహత్యలు లేని తెలంగాణను చూస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్న�
మండలంలోని అక్బర్నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు