పొతంగల్ మండలం కావాలని మంజీరా పరీవాహక ప్రాంత ప్రజల ఏండ్లుగా కంటున్న కల.. సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చొరవతో నెరవేరింది. 1986-87లో కోటగిరి మండలం అయ్యే సమయంలోనే మంజీర తీర వాసులు పొతంగల్ను మం
బీపీ, షుగర్ బాధితులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు దవాఖానలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి ఈ కిట్లను అందజ�