బాన్సువాడ.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రగతికి చిరునామాగా నిలుస్తున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గత తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి జరిగింది. బాన్సువాడ హెల్త్
ప్రకృతి వైద్యానికి తెలంగాణ (Telangana) కేరాఫ్ అడ్రస్గా నిలిచేలా కృషి చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పారని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్న�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో శుక్రవారం రుద్రూర్ మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయత, అనురాగాలకు వేదికగా నిలిచింది.
దొంగతనం చేసిన దొంగే.. దొంగదొంగ అన్నట్టుగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీరు ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ తీరు దుర్మార్గంగా ఉన్నదని వ్యాఖ్యానించారు.
మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్లు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. రామ్లు 2004-2009 కాలంలో మెట్పల్లి(ప్రస్తుత కోరుట్ల) నియోజకవర్గం స్వతంత్ర ఎమ
అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని అక్బర్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సోమవారం పాల్గొన్నారు. రూ.25లక్షల నిధులతో నిర్మించిన నక్కల �
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా సంబురంగా కొనసాగుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా ఒకే మీదకు వచ్చి ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకు
పోచారం శ్రీనివాసరెడ్డి ఒక శాసనసభాపతి. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. ఆయన రాజకీయ అనుభవమంత వయసు లేదు రేవంత్రెడ్డికి. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి.. పీసీసీ హోదాలో వారం రోజులుగా నిజామ
అన్ని రంగాల కంటే శక్తిమంతమైనది రాజకీయ రంగమని, అలాంటి పవిత్రమైన రాజకీయ రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్, కిన్నెర కల్చరల్ ఎడ్యుక�
Speaker Pocharam | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha) పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam) ఖండిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అందరివాడని సీఎం కేసీఆర్ అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం చిన్న పిల్లాడిలా కొట్లాడుతారని తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు భవిష్యత్తులో ఎండడం అనేదే ఉండదని ముఖ్యమం
తెలంగాణ కోసం నిరంతరం ఆలోచిస్తూ అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.