వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవడంతో సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నుంచి రంగయనాక స�
సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటలకు వానాకాలం సీజన్ కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1500 క్యూస
Pocharam Srinivas Reddy | కామారెడ్డి : గ్రామ పంచాయతీలుగా మారిన తాండాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాన్సువాడ గ్రామీణ మండలం రాంపూర్ తాండాలోని జగదాంబ ద
Pocharam Srinivas Reddy | ప్రభుత్వ దవాఖానాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్స్లో వైద్యారోగ�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు మంత్రులు పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలోని 50లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వర్ని మండలం సిద్దాపూర్ రిజర్�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సురక్షా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ నిర్వహించగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికార
స్వరాష్ట్రం సిద్ధించాకే రైతులు పంటలను సాగుచేసి లాభాల్లోకి వచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమైక్యపాలనలో అన్నదాతలు నానా కష్టాలు పడ్డారని, వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గుర్త�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (Telangana Decade celebrations) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సిరిసిల్ల (Sircilla) జిల్లా కలెక్టరేట్లో మంత్రి కేటీఆర్ (Minister KTR) జాతీయ జెండా ఆవిష్కరించారు.
సీఎం కేసీఆర్ హయాంలోనే రెడ్డి సమాజానికి లబ్ధి చేకూరుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధ
శత జయంతి ఉత్సవాలకు కూడా ప్రజాదరణ తగ్గకుండా, ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహానుభావుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట�