దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు నిజమైన రాజకీయ వారసుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అలాంటి గొప్ప లక్షణాలు, సమర్థత కేవలం కేసీఆర్కు మాత్రమే ఉన్నాయని తెలిప�
చెడగొట్టు వానలు అన్నదాతలను ఆగంజేశాయి. పదిరోజుల పాటు కురిసిన అకాల వర్షాలతో చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన వీడియో కాల్ ద్వారా మండలంలోని కొల్లూర్ గ్రామ రైతులతో మాట్లాడారు. పలువు�
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆందుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని సూచించారు. తడిసిన ధాన్యాన్ని స�
ఉద్యోగం చేయడం చేతకాకపోతే రాజీనామా చేసి ఇంటివద్ద ఉండండి అంటూ వ్యవసాయశాఖ అధికారులపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో చెరువు కట్టపై నూతనంగా
Speaker Pocharam | ‘ప్రకృతి విపత్తును తప్పించలేం. కానీ తప్పించుకోవచ్చు.రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నా. పంట కాలాన్ని ముందుకు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాన’ ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam ) రైత�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరె�
అంబేద్కర్ కలలను సాకారం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. శుక్రవారం అంబ�
జిల్లెల్లలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల అత్యాధునిక సౌకర్యాలతో దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్ స్ప ష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేని�