ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి. ఆదివారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లును సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికమంత్రి హరీశ్రావు ప్రవేశపెట్టారు.
‘సీనియర్ సభ్యులు, సీఎల్పీ నాయకులైన మీరు కూడా సమయపాలన పాటించకపోతే ఎలా? ఇది మీకు తగునా?’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సున్నితంగా మందలించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభా ప్రాంగణంలోని ఆయన ఛాంబర్లో పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలి
కంటి వెలుగు కార్యక్రమం దేశంలోనే గొప్పదని, ఇది పేదలకు ఎంతో ఉపయోగకరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అ న్నారు. ఇతర రాష్ర్టాలు సైతం కంటి వెలుగును ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. బుధవారం ఎ�
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సాదర స్వాగతం పలికారు. శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ శుక్రవారం 12.08 గంటలకు శాసనసభ ప్రాంగ
రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉన్నదని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సభల్లో అర్థవంతమైన చర్చ జరిగేందుకు అందరూ సహకరించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పో�
Speaker Pocharam | ప్రభుత్వాలు, నేతలు మారడం కాదని.. ప్రజల బతుకులు మారాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్ గుత�
శాంతి, సామరస్యంతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాంధీ చెప్పిన పద్ధతులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. మానవ వనరులు
దేశంలో పేద, ధనిక అంతరం భారీగా పెరుగుతున్నదని, ఈ అంతరం తగ్గాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. దేశంలో ఒక శాతం ఉన్న ధనికుల చేతిలో 40 శాతం సంంపద ఉన్నదని సర్వేలు చెప్తున్నాయని తెలిపారు.