Assembly | రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
నాడు మంత్రిగా విజ్ఞాపనలు ఇచ్చినా నిర్మల పట్టించుకోలేదు గొర్రెలు, చేప పిల్లల పథకాలతో కేంద్రానికి సంబంధం లేదు సభాపతిగా కాదు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తున్నా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స
అధికార దా హంతో కొందరు రాష్ట్రంలో అశాం తి నెలకొల్పేందుకు కుట్రలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. బుధవారం నిజామాబాద్ జిల్లా వర్నిలో స్పీకర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల�
నిజామాబాద్ : బర్మింగ్హాంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హర్షం వ�
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై హత్యాయత్నం ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లావాసులు హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఘటన ఉమ్మడి జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జీవన్ రెడ్డి ఎదుగుదలను ఓర్వలేకనే కుట్ర ? ఎమ్మ�
నిజామాబాద్ : బాన్సువాడ పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహాన్నిశాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి స్పీకర్ అల్పాహారం తిన్న
‘నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడను అభివృద్ధి చేసిన. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడలో 10 వేల ఇండ్లను కట్టించిన.. తాడూ బొంగరం లేనోళ్లు ఏవేవో మాట్లాడితే ఊరుకునేది లేదు’ �
నిజామాబాద్ : ఈ వానా కాలం సాగుకు సంబంధించి నిజాం సాగర్ ఆయకట్టుకు శనివారం సాయంత్రం 4 గంటలకు నీరు విడుదల చేస్తామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బాన్సువాడలోని తన నివా
Formation day | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (Formation day) వేడుకలు శాసనసభలో ఘనంగా జరిగాయి. శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గ్తు సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండా�
Hasanpally | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి (Hasanpally) రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశా�
MLC Kavitha | రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని అసెంబ్లీలో పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివా
యువతకు తెలంగాణ స్ఫూర్తిగా నిలుస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్ల వ్యవసాయ, �
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ శాసనసభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేదల పక్షాన నిలబడిన నాయకు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం జీరో అవర్ కొనస�