Speaker Pocharam | 969లో సిరిసిల్ల, మాచారెడ్డి ప్రాంతాల్లో నాడు గడ్డి దొరకని పరిస్థితి ఉండేదని, నేడు ఎటు చూసినా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
స్పీకర్ పోచారం | గత మూడు వారాల క్రితం కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్ లో ఉన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా కోలుకున్నారు. కాగా, సోమవారం భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరా�
బీర్కూర్, నవంబర్ 27 : రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 24న కొవిడ్ పాజిటివ్ రావడంతో వైద్యుల సూచనల మేరకు ముందు జాగ్రత్తగా హైదరాబాద్లోని ఏఐజీ దవ�
Pocharam Srinivas reddy | తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో శనివారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. స్పీకర్కు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మరికొన్ని రో
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. బుధవారం రాత్రి సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్న తరుణంలో వైద్యులు ఆయనకు కొవిడ్ పరీ�
బాన్సువాడ: గ్రామాల్లో దశాబ్దాల కాలంగా పోడు భూముల సమస్యతో పట్టాలు లేక ఇబ్బందుల పాలవుతున్న గిరిజన రైతాంగానికి శాశ్వత పరిష్కారం లభించనుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువ
కేంద్రాలను ప్రారంభిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల మోములో వెల్లివిరుస్తున్న ఆనందం నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 27: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభ�
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వర్ని : ప్రజా ప్రతినిధులందరూ కలిసి కట్టుగా పేదవాడి సంక్షేమానికి కృషి చేస్తే ప్రజా సమస్యలు దూరమవుతాయని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నార�
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 24న ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఏడు రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాలు 37 గంటల 5 నిమిషాల పాటు జరిగాయి.
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ ముగిసిన అనంతరం స్టాంప్ డ్యూటీ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ�
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేపల పెంపకానికి ప్రోత్సాహం, కొత్త