రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ : మత్స్య కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నూటికి నూర
స్పీకర్ పోచారం | ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అయిదుగురు ఉపాధ్యాయులను శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు.
చట్టసభల గౌరవం కాపాడాలి : స్పీకర్ పోచారం | దేశస్థాయిలో పార్లమెంట్, రాష్ట్రస్థాయిలో లెజిస్లేచర్ అత్యంత ఉన్నతమైన సభలని, వీటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత సభ్యులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ శాసనసభాప�
స్పీకర్ పోచారం | అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్లుగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని శాసనసభ స్పీకర్ పోచారం �
National Sports Day | జాతీయ క్రీడా దినోత్సవం (మేజర్ ధ్యాన్చంద్ జయంతి) సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మేజర్ ధ్�
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి | కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామం వెళ్లి వస్తున్న స్పీకర్కి మార్గమధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించగానే కారు దిగి ఇలా బ్యాటు �
ట్రాక్టర్పై గ్రామాల్లో పర్యటించిన స్పీకర్ పోచారం | సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి స్వయంగా ట్రాక్టర్పై గ్రామాలకు వెళ్లి.. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. జిల్లాలోని కోటగిరి మండలంలో ఉదయం ఈ సందర్భంగా గ్రామ�
శాసనసభ| రాష్ట్ర వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాసన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని 135 కోట్ల మంది జరుపుకునే పండుగ స్వాతంత�
ఎమ్మెల్యే భగత్| నాగార్జునసార్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివా
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా | బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చానని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
స్పీకర్ పోచారం | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను రాజ్ భవన్లో తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.