దేవుడి ఆశీర్వాదంతోనే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
Minister Harish rao | తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్ను రూపొందించామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
రాష్ట్రం లో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సదరు నాయకులు నోరు అదుపులో పెట్టుకొంటే మంచిదని హెచ్చరించారు.
రాష్ట్రంలోని ప్రతి గుంటకు సాగు నీరందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామం వద్ద నిర్మిస్తున్న ఎత్తి
కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన అంగ్ల విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఆయనతో ప్రమాణం చేయించారు.
Mahatma Gandhi | అసెంబ్లీ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. గాంధీజీ విగ్రహానికి
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అన్నదాత అప్పుతెచ్చుకోకుండా అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు.
పొతంగల్ను నూతన మండలంగా ఏర్పాటు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గ్రామస్తులు, నాయకులు గురువారం పొతంగల్ బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీర�
TS Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ‘సూర్యాపేటలోని తుంగతుర్తి న�