మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీని దేశంలోనే నంబర్ వన్గా మార్చామని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ (BAC) సమావేశం ముగిసింది. మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ.సాయన్న (G.Sayanna) మృతిపట్ల అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంతాప తీర్మానం ప్రవేశపెట్టా
Telangana Assembly | హైదరాబాద్ : ఈ నెల 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్
సీఎం కేసీఆర్ హయాం లోనే తెలంగాణ సుభిక్షంగా ఉన్నదని, అందుకే పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకులు అనాలోచిత ఆరోపణలు చేస్తున్నారని, ప్రకృతి వైపరీత్�
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉండేదని, స్వరాష్ట్రంలో రైతులకు సమృద్ధిగా ఎరువులు లభిస్తున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ. కోటితో నిర్మించి�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్కి ఎలాంటి ప్రమాదం జరగలేదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిందని కొన్ని న్యూస్ చానళ్లలో స్క్రోలింగ్ వస్తున్నదని, అది అంతా అబద్ధమని వారు పేర్క�
హైదరాబాద్లో చిన్న, సన్నకారు రైతుల భూములు, ఇండ్ల స్థలాలను కబ్జా చేసే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రైతుల సమస్యలు ఏం తెలుసని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ని మండలం జలాల్�
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ముఖం కాంగ్రెస్దే అయినా మనసు మాత్రం ఇంకా టీడీపీలోనే ఉన్నదని ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, స్పీకర్ పోచారం శ్రీ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏపీకి చెందిన చంద్రబాబు ఏజెంట్ అని, బాబు డైరెక్షన్లోనే రేవంత్ నాటకాలు ఆడుతున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రేవంత్కు పీసీసీ పదవి ఇప్పించిందే �
మన రాష్ట్రంలో నిర్వహించే బోనాలు, జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని 15 వార్డులో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోనాల పండుగల
ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మన రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలో రూ.కోటీ 5 లక్షలతో నిర్మించిన ఏడీఏ, రైతుబంధు సమితి కార్యాలయాలు, దుకాణ సముదాయా�
Speaker Pocharam | కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్కు తరలించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) ఎగ్జామినేషన్ ఫలితాల్లో తెలుగు రాష్ర్టాల విద్యార్థులు సత్తాచాటారు. ఈ ఫలితాల్లో ఏపీలోని బాపట్లకు చెందిన కొల్లూరు వెంకట శ్రీకాంత్ ఆలిండియా టాపర్గా నిలిచారు.