మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీని దేశంలోనే నంబర్ వన్గా మార్చామని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి
మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీని దేశంలోనే నంబర్ వన్గా మార్చామని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సభను క్రమశిక్షణతో నడిపించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.