తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చివరదశకు చేరుకున్నది. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లా రెడ్డి ఘన విజయం సాధించారు.
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైతుబంధు నిలిపి వేయాలంటున్న వారికి ఓట్లు వేయొద్దని సూచించారు. గురువారం కామారెడ్డిలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ప్రభు�
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పలు కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. బుధవారం నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని కమ్మ సంఘానికి చెం�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలే సర్కార్కు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. శనివార�
రాష్ట్రంలో మరే ఇతర నియోజకవర్గంలో లేని విధంగా సుమారు రూ.10 వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన లక్ష్మీ పుత్రుడు పోచారం సీనన్నను లక్ష మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత�
సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాల పంపిణీ ఊపందుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల
బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్పారు. కా
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. చందూర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం వచ్చిన
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వనపర్తిలో పర్యటించనున్నారు. దాదాపు రూ.666 కోట్ల విలువ గల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ర�
స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా అభివృద్ధిని పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్ లేకుంటే.. భవిష్యత్లో తెలంగాణ చీకటిమయం అవుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంచి పనులు చేసే నాయకులప