ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వనపర్తిలో పర్యటించనున్నారు. దాదాపు రూ.666 కోట్ల విలువ గల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ర�
స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లుగా అభివృద్ధిని పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్ లేకుంటే.. భవిష్యత్లో తెలంగాణ చీకటిమయం అవుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంచి పనులు చేసే నాయకులప
వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మరోసారి గెలిపించుకుంటామని ఆయా గ్రామాల వారు ప్రకటిస్తున్నారు. రోజురోజుకూ మద్దతు తెలిపే గ్రామాల సంఖ్య ప
బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గ్రామాల్లోని కుల సంఘాలు తీర్మానం చేస్తున్నాయి. ఏకగ్ర�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్పీకర్ వెంటే నడుస్తామని నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం ఘన్పూర్కు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవసాయ సహకార సంఘాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ జెండాలను ఎగురవేశారు. కామా�
దేశాన్ని డబ్బు ఏండ్లకుపైగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం, కరెంట్, తాగు, సాగునీరు అందించలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్�
కామారెడ్డి జిల్లా కేంద్రంగా చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులంతా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. రెండేండ్ల క్రితం కేసీఆర్ ఇచ్చిన
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో మానవత్వ పాలన కొనసాగుతున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. దేశంలో ఇన్ని సంక్షేమ, మానవీయ పథకాలు అమలుచేసిన సీఎం దేశంలో ఎవరూ లేరని, ఉన్నట్టు చూపిస్తే తాను ర
మంచి పనులతోనే తరతరాల గుర్తింపు వస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసం వద్ద బాన్సువాడ పట్టణంతోపాటు, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మ
అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. సోదరులకు బొట్టు పెట్టి, రాఖీ కట్టి, మంగళహారతులిచ్చి మిఠాయిలు తినిపించారు. ఈ సందర�
రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఎక్కడా లేని విధంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నదని.. కొంతమంది ఓర్వలేక ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని.. అప్రమత్తంగా ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. �