తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (ఓబీసీలు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక విప్లవం తీసుకొస్తున్నట్టు పాలకపక్షమైన కాంగ్రెస్ గత కొన్ని మాసాలుగా ప్రచారం చేసుకుంటున్నది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కేసీఆర్పై రేవంత్ సర్కారు తీరు ఇలానే ఉంది. ఆరు దశాబ్దాల సాగునీటి గోస తీర్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని బీడు భూములకు మళ్లించారు. �
బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని, ‘బహుజన రాష్ట్ర సమితి’ అని పేదలు అంటున్నారని, అందుకే బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ కావాలని పార్టీ తరఫున కోరుకుంటున్నట్టు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర�
Harish Rao | ఘోష్ కమిషన్ అప్పటి ఇంజినీర్ల నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోలేదని.. అందుకే దాన్ని తాము పీసీసీ కమిటీగా అంటున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. తమ సూచనలతోన
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని హరీశ్రావు నిలదీశారు. గ్రావిటీ ద్వారా నీళ్లు తేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం రిపో�
Harish Rao | తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్పై వాడీవేడిగా చర్చ సాగుతున్నది. ఘోష్ కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. అయితే, ఆయన ప్రసం�
Harish Rao | జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిటీ తమ హక్కులను కాలరాసిందని హరీశ్రావు ఆరోపించారు. కాళేశ్వరం రిపోర్ట్పై విచారణ సందర్భంగా ఆయన హరీశ్రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పీసీ ఘోష్ ఎఫెక్ట్ ప�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అసెంబ్లీలో మండిపడ్డారు. కాళేశ్వరం రిపోర్ట్పై చర్చ సమయంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం రిపోర్ట్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమా
Telangana Assembly | రెండో రోజు సమావేశమైన తెలంగాణ శాసనసభలో పలు బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
Harish Rao | ఈ రాష్ట్రంలో నో ఎల్ఆర్ఎస్.. నో కాంగ్రెస్ అనే పరిస్థితి భవిష్యత్లో తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త మున్సిపాలిటీల కోసం అసెంబ్లీలో బిల్లును
KTR | సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు బయట మాట్లాడుతూ.. ఎంతసేపు చాయ్ తాగే లోపు అయిపోతాయని మాట్లాడుతుంటారు.. ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు, తెగదు అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.