కేంద్రంలో దమ్మున్న ప్రధాని ఉంటేనే నిరంతర కరెంటు అందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘కేంద్రం లెక్కల ప్రకారం దేశంలో 36,100 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి.
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇప్పటికే టీ డయాగ్నోస్టిక్స్ సేవలు అందుతున్నాయని, మరో రెండు నెలల్లోగా మిగతా 11 జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించార�
Mahmood Ali | రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఢోకా లేదని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్ వెల్లివిరుస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేదని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం పునాదులు తవ్వుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూల్చుతాం, పేల్చుతాం అంటూ అరాచకానికి ఒడిగడుతున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆ�
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభా ప్రాంగణంలోని ఆయన ఛాంబర్లో పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలి
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం వెనుకాడబోదని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
Kanti Velugu | తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా సీఎస్ కంటి పరీక్షలు చేయించుక
Legislative Council | శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 11న నామినేషన్లను స్వీకరించనున్నారు. 12వ తేదీన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు.
Minister KTR | సింగరేణిని ప్రయివేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను భగ్నం చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టి సింగరేణి�
బడ్జెట్ అంటే చిట్టాపద్దు కాదు, గుండెగుండెకు ఆత్మబలాన్ని నింపే బ్యాలెన్స్షీట్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు సుదీర్ఘ ప్రసంగంలో తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పాలమూరు ఐటీ టవర్ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు.