KTR | బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో బీసీ రిజర్వేషన్లపై సీలింగ్ విధించారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం శుద్ధ తప్పు.. అది 100 శాతం అబద్ధం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్ప�
MLA Gangula Kamalaker | బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు.. బహుజన రాష్ట్ర సమితి అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చి ఆ తర్వాత జీవో ఇచ్చి బీసీలకు అన్యాయం చేయొద్దు.. షెడ్యూల్ 9లో బీసీ �
Telangana Assembly | అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు.
అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) రెండో రోజుకు చేరాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ స్థానంలో బీసీ బిల్లు సహా పలు బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానున్నది.
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి సౌకర్యం కోసం సమావేశాల తీరును, సమయసారిణిని మార్చినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. సాధారణంగా ఉదయం 10 గంటలకు ప్రారంభంకావాల్సిన సభను ఆదివారం ఉదయం 9 గం
స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెలలో స్థానిక పోరుకు సిద్ధం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలిసింది. శనివారం శాసనసభ, �
జీవించినంత కాలం మాగంటి గోపీనాథ్ ప్రజా నాయకుడిగా పనిచేశారని, పేదల గుండెల్లో చోటు సంపాదించుకున్నారని సభ్యులు కొనియాడారు. శనివారం జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసన సభలో సీఎం
Komatireddy Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సభ ప్రారంభం కాబట్టి అసెంబ్లీకి వచ్చానని.. రేపటి నుంచి రానని తెలిపారు.