సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటర్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల పెద్దఎత్తున పంట నష్టం జరిగి�
Telangana Assembly | రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపధ్యంలో నిర్వాహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందస్తు సమావేశం నిర్వహిం
అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ఈ నెల 30 నుంచి జరుగనున్నాయి. మూడు లేదా ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మొదటి రోజు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేస్తున్నది. వీటిని మహిళా సంఘాల సభ్యులు కుడుతుంటారు. వారికి ప్రభుత్వం యూనిఫాంకు రూ.50చొప్పున చెల్లిస్తున్నది.
మార్చి 26న అసెంబ్లీలో సాగునీటి శాఖ పద్దులపై చర్చ సందర్భంగా తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ చెప్పిన అంశం మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు మధ్య వాదోపవాదాలు చెల�
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూమ్భవన్లో ఏర�
KTR | ‘ఏ కొలమానాలతో కొలిచినా, ఏ తూకం రాళ్లతో తూచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా, తెలంగాణ కచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే.. దివాలా రాష్ట్రం కానే కాదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎ�
అవయవ దానానికి తాను వ్యక్తిగతంగా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అవయదాన అంగీకార పత్రంపై ఎమ్మెల్యేగా తానే మొదటి సంతకం పెడతా�
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం అసెంబ్లీలో నిరసన వ్యక్తంచేశారు. ఒక్కరోజు మాత్రమే ప్రశ్నోత్తరాలను నిర్వహించి, మిగతా రోజులు రద్దుచేయడం సరికాదని ఆయన పే
బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రభుత్వాధినేతగా కూర్చున్న పీవీ పక్కా కాంగ్రెస్ వ్యక్తి. అయినా, పీవీపై ఉన్న ప్రభావం అది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ అంతటి చైతన్యవంతమైన స�
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 'ఓ స్త్రీ రేపు రా' మాదిరి కాంగ్రెస్ పరిపాలన ఉందని కేటీఆర్ పేర్కొన్�