TG Assembly | అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. ఈ అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లోనూ స్పష్టత ఇవ్వలేదు.
Telangana Assembly | అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ముగ
Telangana Assembly | తెలంగాణ శాసనమండలి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు వాయిదా పడింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఇవాళ 10.30 గంటలకు తొలిరోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Telangana Assembly | పెండింగ్ పనులను పూర్తి చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..భీంగల్ వంద పడకల ఆస్పత్రి తమ
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముందుగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. దివంగత నేత రాంరెడ్డి, దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ సంతాపం ప్రకటించింది
KCR | అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు బీఆర్ఎస్ సమాయత్తమైంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్ల�
Telangana Assembly : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Session) నిర్వహణకు సిద్దమవుతోంది. డిసెంబర్ 29వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని, అత్యంత హేయమైన,
ప్రజాస్వామ్య కంటకమైన ఘట్టాన్ని ఆవిష్కరించారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరుతున్నామనిప
Telangana Assembly : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ, శాసన మండలికి వేర్వేరు కార్యదర్శుల నియమించింది. శాసన సభ కార్యదర్శిగా ఆర్. తిరుపతి (R.Tirupati) నియమితులవ్వగా.. మండలికి వీ.నరసింహాచార్యు (V.Narasimhacharyulu)లు కార్యద
CM Revanth Reddy | బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలో ఐదుగురు పార�
తెలంగాణ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండేళ్ల కాలంలో అసెంబ్లీ �
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (ఓబీసీలు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక విప్లవం తీసుకొస్తున్నట్టు పాలకపక్షమైన కాంగ్రెస్ గత కొన్ని మాసాలుగా ప్రచారం చేసుకుంటున్నది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కేసీఆర్పై రేవంత్ సర్కారు తీరు ఇలానే ఉంది. ఆరు దశాబ్దాల సాగునీటి గోస తీర్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీటిని బీడు భూములకు మళ్లించారు. �