న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ సర్వత్రా ఆసక్తి రేపుతున్నది. క్రికెట్ కాకుండా మరో కొత్త మార్గంలో నడవాలనుకుంటున్నట్లు గంగూలీ ట్విట్టర్లో పేర్కొనడం.. దాదా రాజకీయ రంగ ప్రవేశం �
బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారధి సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనాయ చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా గంగూలీ చేసిన క్ర
సీఎం మమతా బెనర్జీ తనకు ఎంతో దగ్గర అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా గంగూలీ పై వ్యాఖ్యలు చేశారు. సీఎం మమతా బెనర్జీ నాకెంతో దగ్గర. �
బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటికి కేంద్ర హోంమంత్రి అమిత్షా వెళ్తున్నారు. అక్కడే విందు కూడా చేయనున్నారు. అమిత్షా కోసం గంగూలీ పూర్తి శాకాహారంతో ఉన్న వంటకాలనే తయార�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధపెడుతున్న అంశం కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్. రోహిత్కు పలు మ్యాచుల్లో శుభారంభాలు దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఇక కోహ్లీ�
దుబాయ్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మెన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొన్నది. ఆ ఇద్దరూ ఐసీసీ చైర్మెన్ పదవి కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐ�
పుష్ప (Pushpa) లో శ్రీవల్లి (Srivalli Song) పాటకు శ్రీవల్లి, పుష్పరాజ్ వేసిన డ్యాన్స్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. చిన్నా, పెద్దా, సెలబ్రిటీలనే తేడా లేకుండా అందరూ శ్రీవల్లి పాటను హమ్ చేస్తున్న వీడియోలు నె
టీమిండియా చరిత్రలో 100 టెస్టులు పూర్తిచేసుకున్న ఆటగాళ్ల క్లబ్లో చేరడానికి మోడర్న్ క్రికెట్ గ్రేట్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ పరుగుల యంత్రం గురించి మా�
టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడిన క్రికెటర్గా చరిత్ర సృష్టించేందుకు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు కోహ్లీకి 100వది. ఈ మ్యాచ్లో 50 శాతం మంది ప్రేక్షక
ఎన్నో అంచనాలతో సౌతాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్యంగా ఓటమి పాలైంది. టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత మిగతా రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో సిరీస్ కోల్పోయింది.
Virat Kohli | ఇటీవల భారత టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీపై మాజీ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత అత్యుత్తమ కెప్టెన్లలో విరాట్
కోహ్లీ, గంగూలీకి సూచించిన కపిల్ ముంబై: కెప్టెన్సీ వివాదం విషయంలో విరాట్ కోహ్లీ, బీసీసీఐకి మధ్య ఏర్పడిన విభేదాలను వెంటనే పరిష్కరించుకోవాలని భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ సూచించాడు. టీ20 కెప్టెన్సీ
ముంబై: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వర్చువల్ మీడియా భేటీలో బీసీసీఐ వైఖరిని కోహ్లీ తీవ్రంగా తప్పుబట్టాడు. ఏకం
విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు. అతడి సారథ్యంలో భారత జట్టు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించింది. సారథిగా తప్పుకోవడం విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బోర్డు గౌరవిస్తుంది. భవిష్యత్లో ఓ ఆటగాడిగా కోహ్లీ జట