పదునైన ఆఫ్స్పిన్కు ‘దూస్రా’లను జోడించి ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినా.. తనను రెచ్చగొట్టిన వారితో సై అంటే సై అంటూ మైదానంలోనే బాహాబాహీకి సిద్ధమైనా.. తోటి ఆటగాళ్లతోనే క�
ముంబై: ప్రజలు మాట్లాడుకునే దానిని ఎవరూ ఆపలేరని.. జట్టుకు అవసరమైనప్పుడు నా భాగస్వామ్యం తప్పకుండా ఇస్తానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వన్డే కెప్టెన్గా ఎంపికైన అనంతరం ‘హిట్మ్యాన్’రోహిత్ త�
BCCI | ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్టాపిక్గా మారిన అంశం కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడం. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు బీసీసీఐ నిర్ణయాన్ని
కోహ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీపై గంగూలీ న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్ఇండియాకు ఇద్దరు నాయకులు అవసరం లేదనే ఉద్దేశంతోనే వన్డే జట్టు పగ్గాలు కూడా విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు అప్పగించి
షెడ్యూల్లో మార్పులు బీసీసీఐ ఏజీఎమ్ కీలక నిర్ణయం కోల్కతా: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో కీలక మార్పులు చోటుచేసుకున్నా�
కోల్కతా: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్రీజు వదిలి బయటకు వచ్చి లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్లతో విరుచుకుపడితే.. మరో మాజీ సారథి మహమ్మద్ అజారుద్దీన్ తన ఆఫ్స్పిన్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడ�
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కోల్కతా: షెడ్యూల్ ప్రకారమే దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతుందని.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే ఆటగాళ్ల భద్రత, ఆర
ఇది వాళ్ల టైమ్.. ఆ జట్టే గెలుస్తుంది | ప్రస్తుతం ప్రపంచమంతా ఒకే ఒక్క మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. ఇంకొన్ని నిమిషాల్లో టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్
దుబాయ్: పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది విరాట్ కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమని.. దాని వెనుక బోర్డు ఒత్తిడి లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్ అనంతరం వ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కలవరంతో భారత్-ఇంగ్లండ్ మధ్య గతవారం అర్ధాంతరంగా ఆగిపోయిన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ప్రస్తుతం