దుబాయ్: పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది విరాట్ కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమని.. దాని వెనుక బోర్డు ఒత్తిడి లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్ అనంతరం వ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కలవరంతో భారత్-ఇంగ్లండ్ మధ్య గతవారం అర్ధాంతరంగా ఆగిపోయిన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ప్రస్తుతం
ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య జరగాల్సిన ఐదో టెస్ట్ కొన్ని గంటల ముందు రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే కదా. దీనిపై ఇప్పటికే ఇంగ్లిష్ మీడియా రచ్చరచ్చ
ముంబై: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితం వెండితెరకెక్కనుంది. ‘లవ్ ఫిల్మ్స్’నిర్మాణ సంస్థ దాదా బయోపిక్ను రూపొందించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఈ విషయాన్ని గంగూలీ గుర�
ఓవల్: 90 ఓవర్లలో 291. ఇదీ ఇవాళ్టి ఇంగ్లండ్ టార్గెట్. ఓవల్ మైదానంలో నాలుగవ టెస్ట్ థ్రిల్లింగ్ ఫినిష్కు చేరుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఇంగ్లండ్, ఇండియా టెస్ట్ సిరీస్ సాగుతున్న తీరు మళ్లీ టెస్�
కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోకి సామాన్యులతో పాటు సెలబ్�
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లో సత్తాచాటుతున్న భారత జట్టు.. రానున్న టీ20 ప్రపంచకప్పై కూడా దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది. వరల్డ్కప్నకు ముందు టీమ్ఇండియా ఆడాల్సిన పరిమిత ఓవర్ల సి�
టీ20 ప్రపంచకప్ను అక్కడికే తరలిస్తాం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై సాగుతున్న సుదీర్ఘ సందిగ్ధతకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెరదించాడు. మెగాటోర్నీని