ఢిల్లీ: వచ్చే జూలైలో శ్రీలంకలో టీమ్ఇండియా పర్యటన ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.శ్రీలంక పర్యటనలో కోహ్లీసేన మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ �
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్లో మిగిలిపోయిన మ్యాచ్లను ఈ ఏడాదిలోనే నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్లో ఇక ఐపీఎల్ను నిర్వహించడం కష్టమే. ఐపీఎల్లో మిగతా 3
ఆటగాళ్లు, సిబ్బంది కరోనా మహమ్మారి బారిన పడుతుండడంతో ఐపీఎల్ 14వ సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. 14 ఏండ్ల లీగ్ చరిత్రలో ఇలా అర్ధాంతరంగా ముగియడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 9న ఆరంభమైన 2021 స
న్యూఢిల్లీ: టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ఆట చూడటం తనకు చాలా ఇష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అతడు నిఖార్సైన ‘మ్యాచ్ విన్నర్’అని ప్రశంసించాడు. బోర్డు అధ్యక్�
అహ్మదాబాద్: టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేరిట ఉన్న చెత్త రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్తో తొలి టీ20లో ఐదు బంతులాడిన కోహ్లీ డకౌట్�