లండన్: ఆగస్టు 27 నుంచి శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశం విడిచి పరారీ అయ్యారు. అయితే ఈ తరుణంల�
టీమిండియాకు విరాట్ కోహ్లి తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్గా రోహిత్ శర్మ వచ్చాక కూడా సిరీస్కు ఒక కెప్టెన్ అంటూ బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మతో పాటు క�
ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీ 50వ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంగ్లండ్లో టీమిండియా పర్యటన సందర్భంగా లండన్లో ఉన్న గంగూలీ.. ఇక్కడి ప్రఖ్యాత ‘లండన్ ఐ’ వద్ద డ్యాన్స్ చే
టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 1972 జులై 8న కోల్కతాలో పుట్టిన దాదా.. 1992 నుంచి 2008 వరకు అంతర్జాతీయ క్రికెట్ లో భారత జట్టు
గతేడాది టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే వెనుతిరిగిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కసి మీద ఉంది. అందుకే ప్రపంచకప్ ఆడే జట్టును ఎంపిక చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు కొత్త కోచ్ రాహుల్ ద్�
ప్రపంచంలో అత్యధిక లాభాలు ఆర్జించే లీగ్స్లో ఐపీఎల్ ఒకటి. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షు సౌరవ్ గంగూలీ కూడా చెప్పాడు. దాదాపు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా చూసే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కన్నా ఐపీఎల్ ఎక్కువ రెవెన్యూ
టీమిండియా మాజీ సారథి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ పై అతడి సారథ్యంలోనే ఆడుతూ వెలుగు వెలిగిన హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను బాగా ఆడటం వల్లే గంగూలీ బతికిపోయాడని.. ల�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం చేసిన ట్వీట్ పెద్ద దుమారమే లేపింది. ట్విటర్ వేదికగా అతడు చేసిన ట్వీట్ తో.. దాదా రాజకీయాల్లోకి వస్తున్నాడని, బీసీసీఐ అధ్యక్ష పదవికి రా�
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ట్వీట్ సర్వత్రా ఆసక్తి రేపుతున్నది. క్రికెట్ కాకుండా మరో కొత్త మార్గంలో నడవాలనుకుంటున్నట్లు గంగూలీ ట్విట్టర్లో పేర్కొనడం.. దాదా రాజకీయ రంగ ప్రవేశం �
బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారధి సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనాయ చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా గంగూలీ చేసిన క్ర
సీఎం మమతా బెనర్జీ తనకు ఎంతో దగ్గర అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా గంగూలీ పై వ్యాఖ్యలు చేశారు. సీఎం మమతా బెనర్జీ నాకెంతో దగ్గర. �
బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంటికి కేంద్ర హోంమంత్రి అమిత్షా వెళ్తున్నారు. అక్కడే విందు కూడా చేయనున్నారు. అమిత్షా కోసం గంగూలీ పూర్తి శాకాహారంతో ఉన్న వంటకాలనే తయార�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా బాధపెడుతున్న అంశం కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్. రోహిత్కు పలు మ్యాచుల్లో శుభారంభాలు దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఇక కోహ్లీ�
దుబాయ్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మెన్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొన్నది. ఆ ఇద్దరూ ఐసీసీ చైర్మెన్ పదవి కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐ�