Suvendu Adhikari | సౌరవ్ గంగూలీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై బీజేపీ తనదైన దుందుడుకు స్వభావం ప్రదర్శించింది. మమతాబెనర్జికి
Mamata Banerjee:బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీని రెండవ సారి కొనసాగించడం లేదు. ఆ పదవి కోసం రోజర్ బిన్నీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.
వచ్చే యేడాది ఐపీఎల్ సీజన్ కోసం ఈ యేడాది డిసెంబర్ 16న వేలం నిర్వహించనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. 2023 ఐపీఎల్ మ్యాచ్లు పూర్వంలా ఇంటా బయటా పద్ధతిలో నిర్వహించనున్నారు.
Sourav Ganguly | టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ నెల 22న నామినేషన్ వేయనున్నారు. దాదా ప్రస్తుతం బీసీసీఐ
కోల్కతా: మైదానం లోనా.. బయటా దాదాగిరీ కనబర్చిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. బోర్డు పీఠాన్ని వీడనుండటంపై పెదవి విప్పాడు. వరుసగా రెండు సార్లు అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ.. గంగూలీ దిగిపోవ�
BCCI | బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానాన్ని మరో వ్యక్తి భర్తీ చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ..
Jasprit Bumrah | గాయం కారణంగా విశ్రాంతి తీసుకొని భారత జట్టులో పునరాగమనం చేసిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఆస్ట్రేలియాతో రెండు మ్యాచులు ఆడాడో లేదో మళ్లీ వెన్నునొప్పితో జట్టుకు దూరమయ్యాడు.
వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా మొదలుకావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ గెలవాలంటే ఒకరిద్దరు ఆటగాళ్లు బాగా ఆడితే సరిపోదని, జట్టుగా ఆడితేనే విజయాలు వస్తాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమిండియాకు సూచించా�
Indian Premier League | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు. ఐపీఎల్ పలు సీజన్లను ఇంతకు ముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశీగడ్డపై నిర్వహించిన విషయం తెలిసిందే. వచ్చే సీజ
Sourav Ganguly | బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలాన్ని పెంచుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించినా కూడా గంగూలీ తన పదవిలో కొనసాగడం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ టీమిండియా మాజీ సారధి కన్ను ప్రస్తుతం
ప్రపంచ క్రికెట్లో ‘దాదా’గా వెలుగొందిన ప్లేయర్ సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. తాజాగా ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక పోస్టు తెగ వైరల్ అయింది. దానిలో తను చేసిన పొరపాటు గుర్తించిన దా�
మరికొన్ని రోజుల్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు దేశాల మధ్య రాజకీయ పరిస్థితుల వల్ల ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున�
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ చాలాకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేయక మూడేండ్లు కావస్తోంది. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదికాలంగా కోహ్లీ ప్రదర్శన నా