BCCI | బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానాన్ని మరో వ్యక్తి భర్తీ చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ..
Jasprit Bumrah | గాయం కారణంగా విశ్రాంతి తీసుకొని భారత జట్టులో పునరాగమనం చేసిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఆస్ట్రేలియాతో రెండు మ్యాచులు ఆడాడో లేదో మళ్లీ వెన్నునొప్పితో జట్టుకు దూరమయ్యాడు.
వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా మొదలుకావాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ గెలవాలంటే ఒకరిద్దరు ఆటగాళ్లు బాగా ఆడితే సరిపోదని, జట్టుగా ఆడితేనే విజయాలు వస్తాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమిండియాకు సూచించా�
Indian Premier League | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు. ఐపీఎల్ పలు సీజన్లను ఇంతకు ముందు కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశీగడ్డపై నిర్వహించిన విషయం తెలిసిందే. వచ్చే సీజ
Sourav Ganguly | బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలాన్ని పెంచుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించినా కూడా గంగూలీ తన పదవిలో కొనసాగడం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ టీమిండియా మాజీ సారధి కన్ను ప్రస్తుతం
ప్రపంచ క్రికెట్లో ‘దాదా’గా వెలుగొందిన ప్లేయర్ సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. తాజాగా ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక పోస్టు తెగ వైరల్ అయింది. దానిలో తను చేసిన పొరపాటు గుర్తించిన దా�
మరికొన్ని రోజుల్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు దేశాల మధ్య రాజకీయ పరిస్థితుల వల్ల ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున�
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ చాలాకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సెంచరీ చేయక మూడేండ్లు కావస్తోంది. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదికాలంగా కోహ్లీ ప్రదర్శన నా
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం శ్రీలంకలో ఆసియాకప్ జరుగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తాము టోర్నీ నిర్వహ�
క్రికెట్ను ప్రపంచానికి మరింత చేరువ చేసిన ఐకానిక్ ఆటగాళ్లతో నిర్వహించే లెజెండ్స్ లీగ్ క్రికెట్ తొలి సీజన్ అద్భుతంగా అలరించింది. అదే జోరులో రెండో సీజన్ నిర్వహించాలని ఈ లీగ్ నిర్వాహకులు భావిస్తున్నారు. �
న్యూఢిల్లీ: బీసీసీఐ రాజ్యాంగంలో సవరణ చేపట్టాలని సుప్రీంలో వేసిన పిటిసన్ను జూలై 21వ తేదీకి వాయిదా వేశారు. జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం ఈ కేసును రేపటికి వాయిదా వేసింది. బీసీసీఐ అధ్యక్�
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టులో ఓడి సిరీస్ ను 2-2 తో కోల్పోయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం టీ20లతో పాటు వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుంది టీమిండియా. దీంతో భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్
ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది సెప్టెంబర్లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా పదవీకాలం ముగియనున్నది. ఈ పరిస్థితుల్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్
కెరీర్ లో అత్యంత పేలవ ఫామ్ తో ముప్పేట విమర్శల దాడిని ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. దిగ్గజ బ్యాటర్ మా�
లండన్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. బుధవారం రోజున బ్రిటీష్ పార్లమెంట్ ఆయన్ను సన్మానించింది. బెంగాలీ అయినందుకు బ్రిటీష్ పార్లమెంట�