దామగుండం అడవిని పరిరక్షించాలని, రాడార్ ప్రాజెక్టు కోసం రిజర్వ్ ఫారెస్టు భూమిని కేటాయించడాన్ని విరమించుకోవాలని ‘ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్' స్వచ్ఛంద సంస్థ డిమాండ్ చేసింది.
‘దివ్యాంగులు ఎయిర్లైన్స్లో పనికి రారు.. సివిల్ సర్జన్లుగా అక్కరకురారు అని చెప్పే అధికారం ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు ఎక్కడిది? ఆమెకున్న అధికారం ఏమిటి? ఎవరిని సర్వీసులోకి తీసుకోవాలో చెప్పేందుక
రాహుల్ను ప్రధాని కాకుండా అడ్డుకున్నది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఆయనకు కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి.. ఆర్థికంగా ఉన్న ఆయన సామాజికవర్గాలకే ప్రాధాన్యమినిస్తున్నారు’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కు
ఖైరతాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఉదయం 11 గంటలకు బీసీ కుల సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డీ రాజారాంయాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను ప్రకటించాలని, లేదంటే జూన్ 10 తర్వాత రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చ�
కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్రంలోని వేలాది మంది కుట్టుపని కార్మికుల పొట్టలు కొట్టిందని ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కార్మికుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప�
రాష్ట్రవ్యాప్తంగా అకాలవర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ ధ్వజమెత్తారు.
కోట్లు చెల్లించి కొనుగోలు చేసిన ఫ్లాట్లపై ఓ బిల్డర్ అక్రమంగా భారీ ఎత్తున రుణం తీసుకున్నాడని మియాపూర్కు చెందిన పలువురు ఫ్లాట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
గొల్ల, కురుమలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు. యాదవ, కురుమల రాజ్యాధికార ఐక్య వేదిక ఆధ్వర్యంలో ‘మేమెంత�
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు వారికి జేబు సంస్థల్లా పనిచేస్తూ వస్తున్నాయని, నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ చెప్పినట్లు చేస్తున్నాయని యునైటెడ్ పూలే ఫ్రంట్ సమావేశంలో వక్తలు ఆరోపించారు.
సమాచార హక్కు చట్టం ఒకరు.. ఇద్దరిది కాదని.. 150 కోట్ల మంది భారతీయులకు జవాబుదారీతనంగా నిలుస్తుందని ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.
రచయిత కల్లూరి భాస్కరం రచించిన ‘ఇవీ మన మూలాలు’ పుస్తకం చదివితే అన్ని గ్రంథాలు చదివిన అనుభూతిని కలిగిస్తుందని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు.