ఎస్సీ వర్గీకరణ పోరాటమే కాదు.. బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు ఏదైనా కష్టం వస్తే వారి సమస్యలపైనా తాను ఉద్యమిస్తానని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్లు 130,135లోని 18ఎకరాలలో ఉన్న తమ 400 ప్లాట్ల కబ్జాకు సర్వే అధికారులు, పోలీసుల సహకారంతో కీర్తి కావేరి ప్రాపర్టీస్ మేనేజింగ్ పార్ట్ట్నర్ కృష�
వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే ఆ పార్టీకి సమాధి కడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ బౌన్సర్లు ప్రైవేట్ వ్యక్తులని, వారికి ఏ ఏజెన్సీతో సంబంధం లేదని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీకాంత్ జాదవ్ అన్నారు.
బీసీలకు ఎమ్మెల్సీ కవిత అండ గా ఉంటానంటే అవహేళన చేస్తారా? బీసీ ల పోరాటానికి ఆమె మద్దతిస్తే వ్యతిరేకిస్తారా? ఆమె వైఖరిపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్య లు గర్హనీయం.
దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే, వారి ప్రాతినిధ్యం లేకుండానే ప్రభుత్వం విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ప్రశ్నించారు. వికలాంగుల హక్కుల �
వర్గీకరణను అడ్డుకుంటామని, అమలు కానివ్వబోమని మాట్లాడేవాళ్లంతా సైకోలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాల సామాజికవర్గంలో మనువాదుల సంఖ్య భారీగా పెరిగిందని, వారే వర్గీకరణను అడ్డుకుంటామ
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఇరికిగూడెం గ్రామానికి చెందిన లొట్లపల్లి సావిత్రమ్మ అనే 75 ఏండ్ల వృద్ధురాలు తన భూమిని కొందరు గ్రామస్తులు కబ్జా చేశారని ఆరోపించింది.
మీరిచ్చే ఇండ్లు వద్దు.. రెండు లక్షలూ వద్దని పలువురు మూసీ పరీవాహక ప్రాంత వాసులు స్పష్టం చేశారు. మూసీ బాధితుల హక్కుల పరిరక్షణ ఫోరం, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర�
దేశానికి దిక్సూచిగా ఉండాల్సిన పార్లమెంట్ను మత రాజకీయాలకు వేదికగా మారుస్తున్నారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆ పార్టీ జిల�
కోయంబత్తురులోని ఈశా హోం స్కూల్లో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరిగాయన్న ఆరోపణల్లో నిజం లేదని, అసత్య ఆరోపణలు మానుకోవాలని విద్యార్థుల కుటుంబసభ్యులు పేర్కొన్నారు.