గిరిజనుల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్, ఆ వర్గాలనే దగా చేసిందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబాల్ నాయక్ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు.
దేశం ఏ ఎన్నికలు జరిగినా జనాభాకు అనుగుణంగా బీసీలకు సీట్లు దక్కాల్సిందేనని వక్తలు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ల�
కొంతమంది యూట్యూబర్లు తనను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని కాప్రాలోని శ్రీనివాస్నగర్కు చెందిన నగల వ్యాపారి గుడివాడ రమణ్లాల్ ఆరోపించారు. వారి వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించినట్టు తె
రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో చేపడుతున్న ప్రాజెక్టుకు ముందు కాలుష్య నియంత్రణ మండలిని ప్రక్షాళన చేయాలని ఎన్విరాన్మెంట్ సోషల్ వర్కర్ సంస్థ అధ్యక్షులు పీఎల్ఎన్ రావు అన్నారు.
కులగణన అయితదా...పోతదా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెటకారంగా మాట్లాడాన్ని ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మిస్తున్న నేవీ రాడార్ కేంద్రం ప్రాజెక్టుతో మానవ మనుగడే ప్రమాదమని వక్తలు అభిప్రాయపడ్డారు.
లంబాడీలకు ఏదో చేస్తారని చేతిగుర్తుకు ఓటేస్తే హ్యాండిచ్చారని, 40 లక్షల మంది జనాభా ఉన్న తమకు మంత్రి పదవి ఇవ్వకుండా వంచించారని నంగారాభేరి లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ గణే
ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో లేకున్నా హైడ్రా అన్యాయంగా తమ బతుకులను రోడ్డున పడేసిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెంది న బాధితులు సోమాజిగూడ ప్రెస్�
సమగ్ర కులగణ, బీసీ రిజర్వేషన్ల పెంపే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పలువురు బీసీ నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం తెలంగాణ బీసీ మహాసభ జెండావ
తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయంటూ ఓ కంపెనీ తమ పుట్టిముంచిందని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో న్యాయవాది ఆషీర్ఖాన్, నారీ నికేతన్ ఫౌండేషన్ అధ్య�
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చి చంటిపిల్లలు, ఆడవాళ్లున్నారని కూడా చూడకుండా భారీ వర్షంలో కట్టుబట్టలతో సున్నం చెరువు వద్ద 200 మంది నిరుపేదలను రోడ్డున పడేశారని, వారిని ఆదుకోకుంటే సీఎం రేవంత్రెడ్డ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గంలో బీసీ వర్గాలపై అగ్రవర్ణాలకు చెందిన దుండగులు దాష్టీకానికి ఒడిగట్టారు. ఆరుగాలం కష్టపడి స్థలం కొనుక్కొని 20 ఏండ్ల క్రితం ఇల్లు కట్టుకొని జీవిస్తున్న ఓ కుటుంబంపై దాడ
లంబాడా ల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కా రు, వారికి ఒక్క మంత్రి పదవిని కూ డా కేటాయించకుండా అవమానిస్తున్నదని, తక్షణమే లంబాడాలకు మం త్రి పదవి ఇవ్వాలని గిరిజన విద్యార్థి సంఘం జాతీ య వర్కింగ్ ప్రెసిడె�
బీసీలంతా ఒక్కటై పోరాడితనే తమ హక్కులు సాధించుకోగలరని, బీసీల్లో చైతన్యం తెచ్చి పాలకుల కండ్లు తెరిపించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ రాసిన ‘మా వాటా మాకే’ పుస్తకాన్ని హైదర�