రచయిత కల్లూరి భాస్కరం రచించిన ‘ఇవీ మన మూలాలు’ పుస్తకం చదివితే అన్ని గ్రంథాలు చదివిన అనుభూతిని కలిగిస్తుందని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తామంటే సహించబోమని వక్తలు పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం
దక్షిణ భారత పసుపు రైతులపై కేంద్రం చిన్నచూపు చూస్తున్నదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రౌండ్టేబుల్ సమా
సమాచార హక్కు చట్టం ద్వారా దేశంలో అవినీతి 50శాతం మాత్రమే నిర్మూలన జరిగిందని, విద్యార్థులు, మేథావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు మిగతా 50శాతం నిర్మూలించేలా పాటుపడాలని రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర
ఖమ్మం జిల్లా లకారం చెరువులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయవద్దని శ్రీ ఆదిభట్ల కళాపీఠం, యాదవ సంఘాల సహకారంతో పోరాటం చేస్తున్నానని, దీనికి ‘మా ’ అసోసియేషన్కు ఎలాంటి సంబంధం లేదని సినీ నట
రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నదని, విశ్వవిద్యాలయంపై ఇక కేంద్రంపై పోరు తప్పదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు డి. శ్రీను నాయక్ హెచ్చరించారు.
‘మా అమ్మానాన్నలు దూరంగా ఉండటం వల్ల చదువుకోలేకపోతున్నాం. ఇద్దర్నీ ఒకే జిల్లాకు బదిలీ చేయాలి’ అంటూ పలువురు ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కార్టూనిస్టు శేఖర్ స్మారక అవార్డు2022ను ది హిందూ కార్టూనిస్టు సురేంద్ర అందుకొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు అవ�