రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నదని, విశ్వవిద్యాలయంపై ఇక కేంద్రంపై పోరు తప్పదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు డి. శ్రీను నాయక్ హెచ్చరించారు.
‘మా అమ్మానాన్నలు దూరంగా ఉండటం వల్ల చదువుకోలేకపోతున్నాం. ఇద్దర్నీ ఒకే జిల్లాకు బదిలీ చేయాలి’ అంటూ పలువురు ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కార్టూనిస్టు శేఖర్ స్మారక అవార్డు2022ను ది హిందూ కార్టూనిస్టు సురేంద్ర అందుకొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు అవ�