రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు.
సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ప్రభుత్వం నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ భూములు నిజాం నవాబులదని నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ న్యాయ సలహాదారుడు గడ్డం అబేల్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్
రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల(బీఏఎస్)బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఆ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీరన్న, శేఖర్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యమెందుకు జరుగుతున్నదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
డిగ్రీ విద్యలో భాషా విధానాన్ని కొనసాగించాలని ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో కవి, రచయిత నందిని సిధారెడ్డితో కలిసి మాట్లాడారు.
తెలంగాణలోని బార్, రెస్టారెంట్లకూ ప్రతి రెండేండ్లకు ఒకసారి టెండర్ పద్ధతిలోనే లైసెన్సులు మంజూరు చేయాలని, దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రతి�
డెయిరీ ఫామ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలోస్తాయని నమ్మించి మోసగించారని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో చంపాపేట్ కు చెందిన మధు, శ్రీనగర్ కాలనీకి చెందిన కె. వె
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లు చెల్లదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడు తూ.. వర్గీకరణ అంటే దళితుల్లో ఉన్న ఆ�