తెలంగాణలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీలో జాప్యమెందుకు జరుగుతున్నదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
డిగ్రీ విద్యలో భాషా విధానాన్ని కొనసాగించాలని ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో కవి, రచయిత నందిని సిధారెడ్డితో కలిసి మాట్లాడారు.
తెలంగాణలోని బార్, రెస్టారెంట్లకూ ప్రతి రెండేండ్లకు ఒకసారి టెండర్ పద్ధతిలోనే లైసెన్సులు మంజూరు చేయాలని, దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రతి�
డెయిరీ ఫామ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలోస్తాయని నమ్మించి మోసగించారని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో చంపాపేట్ కు చెందిన మధు, శ్రీనగర్ కాలనీకి చెందిన కె. వె
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లు చెల్లదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడు తూ.. వర్గీకరణ అంటే దళితుల్లో ఉన్న ఆ�
పీఎంసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్ బెయిల్ రద్దు చేయాలని లైంగిక దాడికి గురైన బాధితురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆమెకు జరిగిన అన్యాయా�
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్తున్నా.. అది సంపూర్ణం కాలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ అంటే ఏబీసీడీ �
ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉన్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
నాలుగు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూములను కొందరు ఆక్రమించుకున్నారని ఐలాపూర్ రాజగోపాల్నగర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్ర ధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, సందీప్ ఆరోపించారు.