Chalo Hyderabad | గుండాల, ఫిబ్రవరి 18 : కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో �
Six guarantees | ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను(Six guarantees) తక్షణమే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ నాయకురాలు వీరమళ్ల ఉమ అన్నారు.
CPI (ML) | జూలూరుపాడు, ఫిబ్రవరి 13 : ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఈనెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చి�
Six Guarantees | ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పేదలందరికీ పక్కా గృహాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని,పోడు భూములకు పట్టాలివ్వాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు డిమాండ
Sudarshan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను(Congress leaders) నిలదీయాలని నర్సంపేట మాజీ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy )పిలుపునిచ్చారు.
ఐరన్లెగ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పోయి కాంగ్రెస్కు గుండుసున్నా తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి కాంగ్రెస
ప్రజల ఓట్లను దక్కించుకునేందుకు ఎన్నో మాయమాటలు చెప్పారు. నోటికొచ్చిన 420 హామీలు గుప్పించారు. కానీ అధికారం చేజిక్కించుకుని 420 రోజులు దాటినా అతీగతీ లేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు. రైతన్నలకు రైతుభరోసాపై ఇచ
బూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా తల�
Khammam | ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాలను (Six guarantees)ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ డిమాండ్ చేసింది.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. 400 రోజులు దాటినా ఎందుకు అమలు చేయడంలేదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు.
Jagadish Reddy | కాంగ్రెస్ పాలనలో(Congress) ఏడాది గడిచినా హామీలు అమలుకాలేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy )అన్నారు.