వంట గ్యాస్ సబ్సిడీ అందకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 13,39, 850 మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా.. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా తెల్లరేషన్ కార్డు కలిగిన 2,08,200 మందిని మహాలక్ష్మి పథకాని
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల మాటున ఎన్నో హామీలు ఇచ్చింది. 7వ గ్యారెంటీగా ప్రజాస్వామిక పాలనను అందిస్తామని ప్రజల హక్కులను కాపాడుతామని నమ్మబలికింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస�
CPI (ML) | ఇవాళ హైదరాబాద్లో జరగనున్న బహిరంగ సభ ర్యాలీలో పాల్గొనేందుకు ఖిలా వరంగల్ పడమరకోట నుంచి సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు.
Chalo Hyderabad | గుండాల, ఫిబ్రవరి 18 : కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో �
Six guarantees | ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను(Six guarantees) తక్షణమే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ నాయకురాలు వీరమళ్ల ఉమ అన్నారు.
CPI (ML) | జూలూరుపాడు, ఫిబ్రవరి 13 : ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఈనెల 20న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చి�
Six Guarantees | ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పేదలందరికీ పక్కా గృహాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని,పోడు భూములకు పట్టాలివ్వాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు డిమాండ
Sudarshan Reddy | స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను(Congress leaders) నిలదీయాలని నర్సంపేట మాజీ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి(Peddi Sudarshan Reddy )పిలుపునిచ్చారు.
ఐరన్లెగ్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పోయి కాంగ్రెస్కు గుండుసున్నా తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి కాంగ్రెస
ప్రజల ఓట్లను దక్కించుకునేందుకు ఎన్నో మాయమాటలు చెప్పారు. నోటికొచ్చిన 420 హామీలు గుప్పించారు. కానీ అధికారం చేజిక్కించుకుని 420 రోజులు దాటినా అతీగతీ లేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు. రైతన్నలకు రైతుభరోసాపై ఇచ
బూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా తల�