కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షాబాద్లో నిర్వహించే రైతుధర్నా క�
గతం వర్తమానాన్ని, వర్తమానం భవిష్యత్తును నిర్దేశిస్తుంది అంటారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్రెడ్డి ఎమర్జెన్సీ నడుస్తున్నది. గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని చూసిన ఈ దేశం నాటి నియంతృత్వం, అరాచకత్వంపై
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆగ్రహం వ్యక్త�
Congress | కాంగ్రెస్ పార్టీ(Congress party) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అబద్ధం..చివరకు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఎకరానికి రూ.15వేలు ఇస్తానని మోసం చేసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy)
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, సింగరేణి కాలరీస్ కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి ఏడాది గడుస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్య
ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శుక్రవా రం కాంగ్రెస్ వంచన దినాల్లో భాగంగా జ యశంకర్ భూపాలపల�
ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు చెప్పిన ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ. కానీ, అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోగా.. ఏడో గ్యారెంటీకి పూర్తిగా ఎగనామం పెట్టింద
చెప్పిన అబద్ధం చెప్పకుండా కొత్త అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం, అది విఫలమైతే మాట మార్చడం కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పరిపాటిగా మారింది. కర్ణాటక, తెలంగాణలో గ్యారెం�
కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు చేపట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు.
‘కాంగ్రెస్ సర్కార్ ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలైనయ్? అమలు కాకపోయినా అయినట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నరు?’ అంటూ తెలంగాణ సాంస్కృతిక కళాకారులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలి�
Mahabubnagar | రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ(,Congress) చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు తరిమి కొడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.
Telangana Guarantees | మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై తెలంగాణ ప్రభావం ఉన్నదా? ఇక్కడి కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను చూసిన మహా ప్రజలు.. అసలు కాంగ్రెస్నే తిరస్కరించారా? గ్యారెంటీలు, వారెంటీల గారడీని జనం నమ్మలేదా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా పంట రుణమాఫీ చేయలేదని రైతులు, ప్రజలు మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి పుల్కల్ మండల కేంద్రానికి వచ్చిన ప్రచార రథం కళాబృందాన్ని రైతులు అడ్డుకొని వెళ్లగొట్ట�