ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. శుక్రవా రం కాంగ్రెస్ వంచన దినాల్లో భాగంగా జ యశంకర్ భూపాలపల�
ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు చెప్పిన ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ. కానీ, అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోగా.. ఏడో గ్యారెంటీకి పూర్తిగా ఎగనామం పెట్టింద
చెప్పిన అబద్ధం చెప్పకుండా కొత్త అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం, అది విఫలమైతే మాట మార్చడం కాంగ్రెస్ నేతలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పరిపాటిగా మారింది. కర్ణాటక, తెలంగాణలో గ్యారెం�
కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు చేపట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు.
‘కాంగ్రెస్ సర్కార్ ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలైనయ్? అమలు కాకపోయినా అయినట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నరు?’ అంటూ తెలంగాణ సాంస్కృతిక కళాకారులను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలి�
Mahabubnagar | రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీ(,Congress) చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు తరిమి కొడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.
Telangana Guarantees | మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై తెలంగాణ ప్రభావం ఉన్నదా? ఇక్కడి కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను చూసిన మహా ప్రజలు.. అసలు కాంగ్రెస్నే తిరస్కరించారా? గ్యారెంటీలు, వారెంటీల గారడీని జనం నమ్మలేదా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా పంట రుణమాఫీ చేయలేదని రైతులు, ప్రజలు మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి పుల్కల్ మండల కేంద్రానికి వచ్చిన ప్రచార రథం కళాబృందాన్ని రైతులు అడ్డుకొని వెళ్లగొట్ట�
BRS | రాష్ట్ర ఆదాయం మొత్తం వడ్డీలు కట్టేందుకే పోతుందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అబద్ధాలపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ విడుదల చేసిన నివేదికను చూపుతూ కాంగ్రెస్ అస�
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఆదిలాబాద్లో ప్రైవేట్ కేసు పెడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్నది.. పీడిత పాలన.. భ్రష్టు పాలన అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా సక్రమంగా అమలుచేయక అన్ని వర్గాల ప్రజలను మోసం �
“ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీవి 420 మాటలే.. ఆరు గ్యారెంటీలు అబ్రకదబ్రే.. ఏడాది కావస్తున్నా వాటి ఆలోచనే లేదు.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్కు ఆ ధ్యాసే లేదు” అని మంథని మా
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యేల ముందు సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 2న నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో డీ�
Bandi Sanjay | రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా? అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అణచివేత, నిర్బంధాలు, అరెస్టుల పర్వాలను చూస్తుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో జరిగినట్టే రాష్ట్రవ్యాప్త�