BRS | రాష్ట్ర ఆదాయం మొత్తం వడ్డీలు కట్టేందుకే పోతుందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అబద్ధాలపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ విడుదల చేసిన నివేదికను చూపుతూ కాంగ్రెస్ అస�
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఆదిలాబాద్లో ప్రైవేట్ కేసు పెడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్నది.. పీడిత పాలన.. భ్రష్టు పాలన అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా సక్రమంగా అమలుచేయక అన్ని వర్గాల ప్రజలను మోసం �
“ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీవి 420 మాటలే.. ఆరు గ్యారెంటీలు అబ్రకదబ్రే.. ఏడాది కావస్తున్నా వాటి ఆలోచనే లేదు.. మేనిఫెస్టో కమిటీ చైర్మన్కు ఆ ధ్యాసే లేదు” అని మంథని మా
Telangana | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యేల ముందు సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 2న నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో డీ�
Bandi Sanjay | రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఆరు గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా? అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న అణచివేత, నిర్బంధాలు, అరెస్టుల పర్వాలను చూస్తుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో జరిగినట్టే రాష్ట్రవ్యాప్త�
పది నెలల కిందటి దాకా పచ్చని చెట్లతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు బోసిపోతున్నాయి. అనారోగ్యంతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం లేక వి�
పాలకుల దృష్టిలో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మూసీ నది మురికి. ఫ్లోరోసిస్ సమస్యతో నల్లగొండ జిల్లాకు చెందిన అనేక గ్రామాల ప్రజలు శరీరం అంతా వంకరపోయి, జీవచ్ఛవాలుగా బతుకుతున్న వారిని చ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయాలంటూ పోరుబాటపట్టిన ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే గ్రామస్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మద్దతు తెలిపారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చె�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా వాటిని అమలు చేయడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు
Harish Rao | గతేడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీ�
ఎస్సీ వర్గీకరణ అమలయ్యేదాకా డీఎస్సీ నియామకాలను నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపచేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కప్పదాటు వైఖరిని ఎండగడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో తొర్రూరులో శుక్రవారం భారీ ధర్నా�
రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తొర్రూరులో శుక్రవారం భారీ ధర్నా నిర్వహించనున్నారు.