ప్రజలకు మంచి పాలనను అం దించడంలో సీఎం రేవంత్రెడ్డి అట్టర్ఫ్లాప్ అయ్యారని, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేశారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేయకుండా ప్రజలను మోసగించింది. కొత్త పథకాలు అమలుకాకపోగా.. ఉన్న పథకాలు ప్రజలకు అందకుండా పోతున్నాయి. గ్యారెంటీలకే దిక్కు లేదు. కొత్తగా ఇచ్చే
పదేండ్లలో కేసీఆర్ 50 ఏండ్ల అభివృద్ధి చూపిస్తే..ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ రాష్ర్టాన్ని ఐదేండ్లు వెనక్కి తీసుకుపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలన�
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల వైఫల్యంపై ప్రజలు గరంగరంగా ఉన్నారు. వారు చేసిన మోసాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ ఎన్నికలు అవకాశం కల్పించాయని, ఎన్నికల్లో రైతులు, మహిళలు, వృద్ధులు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూప
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ఆశనిపాతంలా మారనున్నాయా? అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే ఆ పార్టీకి గుదిబండగా మారబోతున్నాయా? రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 12 త
ప్రజలంతా ఇన్వర్టర్లు, చార్జింగ్ బల్బులు, క్యాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యంకులు, టార్చిలైట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇవే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రేవంత్రెడ్డి సర్కార్ ప్రజాసమస్యలను, ఇచ్చిన హామీలను విస్మరించిందని జనగామ మాజీ ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బీ�
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లానే ఇప్పుడు పదవులు గ్యారెంటీ అని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఎరవేస్తున్నారా? లోక్సభ ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకే కేంద్ర, రాష్ట్ర మంత్�
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు.
ఎన్నికల వేళ సీఎం రేవంత్రెడ్డి గాడిదగుడ్డును తలపై పెట్టుకుని ఊరేగుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. తమ పాలనలో కాంగ్రెస్ ప్రజలకిచ్చింది ఇదేనని చెప్తున్నట్టు ఉన్నదని ఎద్
ఆరు గ్యారెంటీల పేరిట వంచించిన కాంగ్రెస్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కరువును వెంట తీసుకొచ్చిందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కోస్గిలోని సర్జఖాన్పేట్ నుంచి శ్రీకారం �
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిందో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని తున�
లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్