‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లానే ఇప్పుడు పదవులు గ్యారెంటీ అని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఎరవేస్తున్నారా? లోక్సభ ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకే కేంద్ర, రాష్ట్ర మంత్�
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు.
ఎన్నికల వేళ సీఎం రేవంత్రెడ్డి గాడిదగుడ్డును తలపై పెట్టుకుని ఊరేగుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. తమ పాలనలో కాంగ్రెస్ ప్రజలకిచ్చింది ఇదేనని చెప్తున్నట్టు ఉన్నదని ఎద్
ఆరు గ్యారెంటీల పేరిట వంచించిన కాంగ్రెస్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కరువును వెంట తీసుకొచ్చిందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కోస్గిలోని సర్జఖాన్పేట్ నుంచి శ్రీకారం �
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిందో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని తున�
లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసంచేసేందుకు సీఎం రేవంత్
‘కాంగ్రెస్ అంటే బడా ఝూటా పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి, అసత్య ప్రచారం చేసింది. ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మోసం చేసి అబద్ధాల పునాదులపై గద్దెనెక్కింది. మళ్లీ నమ్మితే మోసపోతరు.
కాంగ్రెస్ పార్టీ అధికా రం కోసమే ఆరు గ్యారెంటీలు అన్నదని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయడం లేద ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. బుధవారం అచ్చంపే�
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కోరారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం�
కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని మాజీ మంత్రి, బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలో గురువా�
Kishan Reddy | ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ(Congress) ఇచ్చిన ఆరు గ్యారంటీల(Six guarantees) అమలు ఏమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy) ప్రశ్నించారు.
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress party) హామీలను ప్రజలు నమ్మరని, ఆరు గ్యారంటీల(Six guarantees) పేరుతో అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.