ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసంచేసేందుకు సీఎం రేవంత్
‘కాంగ్రెస్ అంటే బడా ఝూటా పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి, అసత్య ప్రచారం చేసింది. ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మోసం చేసి అబద్ధాల పునాదులపై గద్దెనెక్కింది. మళ్లీ నమ్మితే మోసపోతరు.
కాంగ్రెస్ పార్టీ అధికా రం కోసమే ఆరు గ్యారెంటీలు అన్నదని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయడం లేద ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. బుధవారం అచ్చంపే�
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కోరారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం�
కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని మాజీ మంత్రి, బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండల కేంద్రంలో గురువా�
Kishan Reddy | ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ(Congress) ఇచ్చిన ఆరు గ్యారంటీల(Six guarantees) అమలు ఏమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy) ప్రశ్నించారు.
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress party) హామీలను ప్రజలు నమ్మరని, ఆరు గ్యారంటీల(Six guarantees) పేరుతో అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
ఒకానొకప్పుడు ఓ రాజ్యంలో ఒక రాజుండేవాడు. ఆయనకు సంగీతం అంటే మక్కువ. మంచి సంగీతంతో కూడిన పాట పాడినవారికి వెయ్యి వరహాలు ఇస్తానని చాటింపు వేయించాడు. ఓ సంగీత విద్వాంసుడు రాజు దగ్గరకు వచ్చి, పాటలు పాడాడు. రాజు సం�
MLA Harish Rao | ఆరు గ్యారెంటీలకు తనదే జిమ్మేదారీ అన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీల జిమ్మేదారీ ఏమాయె? అని ప్రశ్నిం
‘కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నరు. ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మంత్రులక�
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఉచితాల ప్రచారం జోరందుకున్నది. నాయకుల్లో అధికార దాహం ఎక్కువైపోయింది. గంటల్లోనే పార్టీలు మారిపోవడం, క్షణాల్లోనే నాలుకలు మడతపెట్టి నిన్నటి వరకు తానున్న పార్టీని తిట్టడం షరా మ
ప్రతి ఎన్నిల్లో డ్రామాలు చేయడం, ప్రజలను మోసం చేయడంలో రేవంత్రెడ్డి దిట్ట అని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలో కృష్ణ, మాగనూరు మండలాల బీ�
Harish Rao | రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలు విడుదల చేస్తాయి. కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక తాము చేయదలుచుకున్న పనులతో కూడిన ప్రగతి ప్రణాళిక ప్రకటిస్తాయి. కొన్ని పార్టీలు కేవలం అధికార
బీఆర్ఎస్ దోపిడీ చేసిందన్న ప్రధాని మోదీ.. మరి తమ పార్టీ ఎంపీలనే ఎలా బీజేపీలోకి చేర్చుకున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగక