సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు హామీలను రెండురోజుల్లో అమలు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని మాసాన్పల్లి, ద�
‘పార్లమెంట్ ఎన్నికల కోడ్ సాకుతో కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో అమలు చేయాలి’ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ సాకుతో కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టాలని చూస్తున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయాల�
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేసి, ఇచ్చి మాటకు కట్టుబడి ఉండాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కానీ హామీలిచ్చి ఓట్లు దండుకున్నదని కరీంనగర్ మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ విమర్శించారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లలో మీడియాతో మాట్లాడారు.
Boinapally Vinod Kumar | పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు జీవోలను విడుదల చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
Kishan Reddy | కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను(Six guarantees) ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారని కేంద్రమంతి కిషన్ రెడ్డి(Kishan Reddy )అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలేదని, లోక్సభ ఎన్నికల కోడ్ సాకు తో ఆ పార్టీ డ్రామాలకు కుట్ర చేస్తున్నదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ ఆరోపించారు.
బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఆరు గ్యారంటీల అమలు సాధ్యమయ్యే అవకాశం లేదని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల అమలుకు ఈ ఏడాది రూ. 1.5 లక�
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు రూ.3.07 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇందులో 6 గ్యారెంటీలకు రూ.2.15 లక్షల కోట్లు కాగా, మిగతా హామీలకు రూ.91 వేల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పార
MLA Talasani | ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేయకపోతే కాంగ్రెస్ (Congress ) ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే (MLA) తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
చ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో బడ్జెట్ను మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) ప్రవేశపెట్టారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించారు.