Boinapally Vinod Kumar | పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు జీవోలను విడుదల చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
Kishan Reddy | కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను(Six guarantees) ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తారని కేంద్రమంతి కిషన్ రెడ్డి(Kishan Reddy )అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలేదని, లోక్సభ ఎన్నికల కోడ్ సాకు తో ఆ పార్టీ డ్రామాలకు కుట్ర చేస్తున్నదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ ఆరోపించారు.
బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఆరు గ్యారంటీల అమలు సాధ్యమయ్యే అవకాశం లేదని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల అమలుకు ఈ ఏడాది రూ. 1.5 లక�
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు రూ.3.07 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇందులో 6 గ్యారెంటీలకు రూ.2.15 లక్షల కోట్లు కాగా, మిగతా హామీలకు రూ.91 వేల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పార
MLA Talasani | ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేయకపోతే కాంగ్రెస్ (Congress ) ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే (MLA) తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
చ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో బడ్జెట్ను మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) ప్రవేశపెట్టారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించారు.
‘వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం’ ఇదీ సీఎం రేవంత్రెడ్డి నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నేత వరకు గ్యారెంటీల అమలుపై నిత్యం చెప్తున్న మాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే ఏయే తేదీల్లో ఏమేమ
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల అలుపెరగని పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారందరిక
ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం ఆటో డ్రైవర్లకు శరాఘాతంగా మారితే, ఆర్థికసాయంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవడం వారికి ప్రాణ సంకటంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వారి జీవితాలను దారు�
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే గద్దెనెక్కిందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు పర్చడంలో తాత్సారం చేస్తున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. బుధవారం తిమ్మాజిప�
‘కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోయి గోసపడుతున్నరు.. ఆరు గ్యారెంటీలపై ఆ పార్టీ నాయకులను గ్రామగ్రామాన నిలదీయాలి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోవద�
Gas subsidy | ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విధి విధానాల రూపకల్పనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ శాఖ ఉన్నతాధికారులు