నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి కృషిచేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని కంబాపూర్లో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయ�
ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కట్టంగూర్ తాసీల్దార�
జిల్లాలో ఆరు గ్యారెంటీ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ శుక్రవారంతో పూర్తి కానున్నదని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. గురువారం సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆమె ఆన్లైన్ ప్రక్రియ గురించి తెలుస�
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమాయకులే లక్ష్యంగా చేసుకొని బురిడీ కొట్టిస్తున్నారు. మాటల గారడీ చేసి ఖాతాలు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం మాటున కుచ్చు టోపీ వేస్తున
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని జుక్కల్ ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూ ర్, పెద్దకొడప్గల్, డోంగ్లీ మండలాల్లో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే..
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖజానాకు లింకుపెట్టకుండా అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో �
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నెలాఖరుతో ప్రస్తుత పాలకవర్గాల కాలపరిమితి ముగియనుండగా.. ఫిబ్రవరిలో కొత్తగా ఎ న్నికైన వారు పగ్గాలు చేపట్టాల్సి ఉన్నది. అయితే, కాంగ్రెస్ సర్కార్�
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని, ఆరు గ్యారెంటీల అమలులో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాట నిలబెట్టుకొని వంద రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, రెవెన్యూ శాఖల మంత్రులు తుమ్మల నా�
Six guarantees | అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను(Six guarantees) అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress) ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని ఎంప
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అయితే వీటిని ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రక్రియపై ఇక్కడి జోనల్ అధికారుల�
Six Guarantees | ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొం�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ప్రజల నుంచి వ్యక్తమైన అనేక సందేహాలకు ఎలాంటి సమాధానమివ్వకుండానే ముగిసింది. అభయ హస్తం పేరుతో ఆరు గ్యారెంటీల అమలుకు లబ్ధిదారుల