సర్పంచుల ఎన్నికలు (Sarpanch Elections) ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమల�
బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిర�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు త్వరలో అమలు చేస్తామని, ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు జరిగాయని, ఎవరు అధైర్య పడవద్దని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు రూ.5 లక్షలతో నిర్మాణం చేపడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు. ఆరు గ్యారంటీలో ఇంటి నిర్మాణాన్ని పేర్కొన్నామని, దానికి దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తిచేశామని
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలో వచ్చి నెలన్నర గడుస్తున్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారంటీల అమలును గాలికొదిలేసింది. గృహజ్యోతి, పింఛన్ల పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, కొత్త రేష
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆరు గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ వనరుల సమీకరణ
నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి కృషిచేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని కంబాపూర్లో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయ�
ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కట్టంగూర్ తాసీల్దార�
జిల్లాలో ఆరు గ్యారెంటీ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ శుక్రవారంతో పూర్తి కానున్నదని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. గురువారం సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆమె ఆన్లైన్ ప్రక్రియ గురించి తెలుస�
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. అమాయకులే లక్ష్యంగా చేసుకొని బురిడీ కొట్టిస్తున్నారు. మాటల గారడీ చేసి ఖాతాలు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం మాటున కుచ్చు టోపీ వేస్తున
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని జుక్కల్ ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూ ర్, పెద్దకొడప్గల్, డోంగ్లీ మండలాల్లో బుధవారం పర్యటించిన ఎమ్మెల్యే..
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖజానాకు లింకుపెట్టకుండా అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్లో �
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నెలాఖరుతో ప్రస్తుత పాలకవర్గాల కాలపరిమితి ముగియనుండగా.. ఫిబ్రవరిలో కొత్తగా ఎ న్నికైన వారు పగ్గాలు చేపట్టాల్సి ఉన్నది. అయితే, కాంగ్రెస్ సర్కార్�