ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తాశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. మేడ్చ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ ప్రజలకిచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు, 420 హామీలని తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి గుర్తు చేశారు.
ప్రజలను మోసంచేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజస్వరూపం బయటపడిందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. గ్రూప్-1 పేరుతో తెలంగాణ యువతను మోసం చేసిందన్నారు.
ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు రేపటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారులను నియమించడం జరుగుతుంది. జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలకు ప్రత్�
బీఆర్ఎస్ పార్టీకి కా ర్యకర్తలే బలం, బలగం అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం దే శంలోనే ప్రథమ స్థానంలో నిలిచింద�
సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా స్పష్టం చేశారు.
సర్పంచుల ఎన్నికలు (Sarpanch Elections) ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమల�
బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిర�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు త్వరలో అమలు చేస్తామని, ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు జరిగాయని, ఎవరు అధైర్య పడవద్దని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు రూ.5 లక్షలతో నిర్మాణం చేపడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు. ఆరు గ్యారంటీలో ఇంటి నిర్మాణాన్ని పేర్కొన్నామని, దానికి దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తిచేశామని
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలో వచ్చి నెలన్నర గడుస్తున్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారంటీల అమలును గాలికొదిలేసింది. గృహజ్యోతి, పింఛన్ల పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, కొత్త రేష
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆరు గ్యారెంటీల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ వనరుల సమీకరణ