హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ (Congress party )పాలన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు(Six guarantees) ప్రజల పాలిట గారడీలుగా మారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫించన్లు, ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంత వరకు వాటి ఊసే ఎత్తడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వనరులు ఎట్లా సమకూ ర్చుకుంటుందో స్పష్టత లేదని ఆరోపించారు. అప్పులు (incur debts)తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయ త్నిస్తున్నదని పేర్కొన్నారు. పొదుపు సంఘాల మహిళల సమా వేశంలో అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చరన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.