కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ను గవర్నర్ తమిళిసై తిరస్కరించారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. మ హబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయం లో మంత్రి మీడియాతో మాట్లాడారు.
గ్రేటర్ బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతున్నది. అసలే గ్రేటర్లో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం... పైగా కీలక నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతుండటం ఒక వంతైతే... సొంతగూటిలోని అంతర్గత పోరుతో వచ్చే ఒకటీ, రెండూ చేరికల�
రామగుండం - మణుగూరు కొత్త రైల్వే లైను ప్రతిపాదన 2004 సంవత్సరం నాటిది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.2వేల కోట్లు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తొమ్మిదిన్నరేండ్ల బీజేపీ సర్కారుదీ అదే తీరు.
ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర సర్కార్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నది. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లోనూ నిరాశను మిగిల్చిన కేంద్రం.. ‘పని’కిరాని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్తుండగా, అదే కేంద్రంలో క్యాబినెట్ మంత్రి మరో లెక్క చెప్తున్నారు. మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను తాము చెప్పిందే నిజమని నమ్మించేందుకు విఫలయత్నం చేస�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పర్యటన చప్పగా సాగింది. వరదతో తీవ్రంగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామంలో ఆదివారం కిషన్రెడ్డి పర్యటించారు. రెండు వాడల్లోన�
Minister Talasani | డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) మండిపడ్డారు. గురువారం ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో మీ�
బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నపుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తనకేమీ పట్టనట్టు వ్యవహరించారు. ఆయన స్థానంలో తననే నియమిస్తారనీ ఊహించి ఉంటే బండి వ్యతిరేక శిబిరానికి మద్దతు ఇ
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. తెలంగాణ హక్కు. విభజన చట్టం ప్రకారం ఈ ఉక్కు ఫ్యాక్టరీని కట్టాల్సింది కేంద్రమే. కానీ, ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాలుక మతడేశారు. రాష్ట్రమే కట్టుకోవాలంటూ వింత వాదనకు దిగారు.
ఏ ప్రాజక్టు చేపట్టాలన్నా అందులో అత్యంత కీలకం భూ సేకరణ. ఇది ఎంతో సంక్లిష్టమైనదే కాకుండా భారీ వ్యయప్రయాసలతో కూడుకున్నది. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను మంజూరు చేసిన కేంద్రం భూ సేకరణ భారాన్ని రాష్�
బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట ఒకాయన. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యవహారం కూడా ఇట్లాగే ఉన్నది. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో చెప్తానంటూ మీడియా సమావేశం పెట్టిన ఆయన లేనిగొప్పలు చ�