హైదరాబాద్ కేవలం ఒక రాష్ర్టానికి రాజధాని మాత్రమే కాదని, దేశ ఆర్థికవ్యవస్థకు మూలస్తంభం అని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో ఆయన మాట్లాడుతూ.. ఐటీహ�
దూరదృష్టితో కూడిన పాలసీ విధానాలు దేశంలోని యువతలో దాగి ఉన్న అద్భుతమైన ఆంత్రప్రెన్యూర్ సిల్స్ను వెలికి తీయవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ శంషాబాద్లో సై రూట్ ఇన్ఫినిటీ క్�
మన దేశ సంస్కృతీ సంప్రదాయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నదని.. మన ప్రత్యేకతలు, కళా సంపద, సంప్రదాయాలను యువత తెలుసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీకి తగినంత బలం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఉన్న ఆయన జూబ్లీహిల్స్ ఫలితాలపై స్పందించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచ
హైదరాబాద్ నగరం మెడికల్ హబ్గా మారిందని, ఆఫ్రికన్ దేశాల నుంచి నగరానికి వైద్యంకోసం వస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ సంగీత్ థియేటర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మ�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాజీనామా చేస్తే.. తానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళ్దామని కిషన్రెడ్డికి సవాల్ విసి�
రాష్ట్ర ప్రభుత్వం యూరి యా విషయంలో కృత్రిమ కొరతను ప్రోత్సహించడం సరికాదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకాకుండా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు.
42 శాతం రిజర్వేషన్లతో బీసీలకే నష్టమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్�
తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తి, ప్రొఫెసర్ కె.మధుసూదన్ రెడ్డి మృతిచెందారు. నల్లగొండ జిల్లాలోని శివన్నగూడెం ఆయన స్వగ్రామం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వహి�