రాష్ట్ర ప్రభుత్వం యూరి యా విషయంలో కృత్రిమ కొరతను ప్రోత్సహించడం సరికాదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకాకుండా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు.
42 శాతం రిజర్వేషన్లతో బీసీలకే నష్టమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్�
తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తి, ప్రొఫెసర్ కె.మధుసూదన్ రెడ్డి మృతిచెందారు. నల్లగొండ జిల్లాలోని శివన్నగూడెం ఆయన స్వగ్రామం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వహి�
గోదావరి-బనకచర్లపై బీఆర్ఎస్ గళం వినిపించిన తర్వాతే ప్రభుత్వం నిద్రమేల్కొని ఉత్తరాలు రాయడం మొదలుపెట్టిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆధారాలతో సహా వెల్లడించారు.
వచ్చే నెలలో రైతులకు యూరియా కొరత ఏర్పడే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు అవసరమైన యూరియాను కేంద్రం నుంచి తెప్పించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి బుధవా
రాష్ట్రంలో వైద్య విద్యనందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మంగళవారం ‘ఎక్స్'లో ఫైరయ్యారు.
ఎమర్జెన్సీ కష్టకాలం నుంచి బయటకు వచ్చిన తర్వాతే భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతమైంది అని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా అభివర్ణించారు.
బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుందో పూర్తి వివరాలతో సీఎం రేవంత్రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి కోరారు.
సీఎం రేవంత్రెడ్డి, రాహుల్గాంధీ, రాబర్ట్వాద్రా దేశ సైనిక శక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లే దని, రేవంత్రెడ్డికి ప్రజలు ఐదేండ్లు అధికారం ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం
రాజ్యాంగాన్ని కాలరాసి కాంగ్రెస్ నేతలు ఎమర్జెన్సీ తీసుకొచ్చార ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ట్యాంక్బండ్ వద్ద అంబ