దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ‘క్లీన్చిట్' ఇవ్వడం తెలంగాణ ప్రజల తీర్పును కాలరాయడమేనని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 16నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుత
నైని బొగ్గు గనుల వ్యవహారంలో మంత్రులు రెండు వర్గాలుగా వి డిపోయి గొడవలు పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ.. కాంగ�
సీఎం రేవంత్రెడ్డి తన బావమరిది సృజన్రెడ్డితో కలిసి చేసిన సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
బొగ్గురంగంలో సంస్కరణలు తీసుకొని రాబోతున్నామని, కార్మికులు అంకితభావంతో పనిచేస్తే తప్ప ప్రభుత్వరంగ సంస్థలను ఎవరూ రక్షించలేరని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు.
హైదరాబాద్ కేవలం ఒక రాష్ర్టానికి రాజధాని మాత్రమే కాదని, దేశ ఆర్థికవ్యవస్థకు మూలస్తంభం అని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో ఆయన మాట్లాడుతూ.. ఐటీహ�
దూరదృష్టితో కూడిన పాలసీ విధానాలు దేశంలోని యువతలో దాగి ఉన్న అద్భుతమైన ఆంత్రప్రెన్యూర్ సిల్స్ను వెలికి తీయవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ శంషాబాద్లో సై రూట్ ఇన్ఫినిటీ క్�
మన దేశ సంస్కృతీ సంప్రదాయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నదని.. మన ప్రత్యేకతలు, కళా సంపద, సంప్రదాయాలను యువత తెలుసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.