కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
హైదరాబాద్లోని మెట్రో రైల్ ప్రాజెక్టును వేదికగా చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒ�
భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రాజకీయాలకు మార్గదర్శి అని, ఎందరో నాయకులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొనియాడారు.
మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. మెట్రో రుణం రీ ఫైనాన్స్ పేరిట సీఎం రేవంత్రెడ్డి ఇన్నాళ్లూ చేసిన హడావిడిని తుస్సుమనిపించింది. కొన్ని రోజులుగా హైదరాబాద్ మ�
వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సం
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం దిల్కుషా గెస్ట్హౌస్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా లభ్యతపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధుల�
స్టాక్ ఎక్సేంజ్. ఎనర్జీ ఎక్సేంజ్. ఇప్పుడీ వరుసలో కొత్తగా కోల్ ఎక్సేంజ్ చేరనుంది. స్టాక్మార్కెట్లో వాటాలు కొన్నంత సులభంగా బొగ్గును సైతం కొనుగోలు చేసే రోజులు రాబోతున్నాయి.
దేశంలో రాహుల్గాంధీ తర్వాత రేవంత్రెడ్డే మేధావి అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చురకలంటించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిందని దుయ
దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ‘క్లీన్చిట్' ఇవ్వడం తెలంగాణ ప్రజల తీర్పును కాలరాయడమేనని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 16నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుత
నైని బొగ్గు గనుల వ్యవహారంలో మంత్రులు రెండు వర్గాలుగా వి డిపోయి గొడవలు పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ.. కాంగ�