సీఎం రేవంత్రెడ్డి, రాహుల్గాంధీ, రాబర్ట్వాద్రా దేశ సైనిక శక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లే దని, రేవంత్రెడ్డికి ప్రజలు ఐదేండ్లు అధికారం ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం
రాజ్యాంగాన్ని కాలరాసి కాంగ్రెస్ నేతలు ఎమర్జెన్సీ తీసుకొచ్చార ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ట్యాంక్బండ్ వద్ద అంబ
డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ర్టాలకు చెందిన ప్రముఖ నాయకులు చెన్నై వేదికగా సమావేశం అవడాన్ని బీజేపీ రాష్ట్ర నేతలు తప్పుబట్టారు. డీలిమిటేషన్ ఇంకా ప్రారంభమే కాలేదని, దీని గురించి వస్తున్న వార్తలు అపోహలు
ఎన్నికలకు ముందు ఎలాంటి ప్రణాళిక లేకుండా ఆరు గ్యారెంటీలను ప్రటించిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు.
ప్రధాని మోదీ తనకు బడేభాయ్ అని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే గుజరాత్ మోడల్ను అనుసరించాలని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అకస్మికంఅకాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ బీజేపీకి, ఎన్డీయే ప్�
కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెడును మైక్లో చెప్తూ.. మంచిని మాత్రం చెవిలో చెప్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇది పార్టీకి, ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు.
ప్రజలకు హామీలిచ్చే ముందు కేంద్రా న్ని అడిగే ఇచ్చారా? అంటూ సీఎం రేవంత్రెడ్డిని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో కిషన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
Accident | మధ్యప్రదేశ్లో జబల్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయం�
కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై బరాబర్ పోలీ సు కేసు పెట్టాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.
రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకొని అనుమతులు ఇప్పించి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని మాజీ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్రమంత్రికి �
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కంపెనీలతో దావోస్లో ఒప్పందాలు చేసుకున్నదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ డైరీ ఆవిషరించారు.