50 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఓఆర్ఆర్కు అనుబంధంగా ముచ్చర్లలో నిర్మిస్తామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భా గంగా మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన రైజ
రేవంత్రెడ్డీ.. తెల ంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి? ఏ నాడైనా జై తెలంగాణ అని ఉద్యమించినవా?’ అని బీజేపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఉద్యమకారులపై దాడి చేసిన రేవంత్రెడ్డిని నాడు �
రాష్ట్రంలో కాం గ్రెస్ ఏడాది పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిసెంబర్ 1 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్ర త్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్
ఇండ్లు కూ ల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్ర భుత్వం పేదలపై యుద్ధం ప్రకటించి ఇండ్లు కూల్చుతున్నదని ఆరోపి�
రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనా లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ. 5 కోట్ల చొప్పున మొత్తం రూ. 110 కోట్ల అం చనాతో పరిపాలనా అనుమతులిస్తూ ఆదివారం పంచాయతీరాజ్, గ్రామీణాభ
మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇండ్లు కూల్చితే తెలంగాణ రణరంగంగా మారుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి అన్నారు. పేదలు ఆక్రోశంతో ప్రభుత్వంపై తిరగబడితే ఏ పోలీసులూ అడ్డుకోలే�
కేంద్రబొగ్గు గనుల శాఖ సంప్రదింపుల సంఘం సభ్యుడిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు. ఈ సంఘానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన �
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కులగణనకు బీజేపీ మద్దతివ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గ�
మూసీ సుందరీకరణ, పునరుజ్జీవన చర్యలను తాము వ్యతిరేకించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. సోమవారం గ్ర�
రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేసేందుకే ప్రధాని మోదీకి స�
తెలంగాణ డిస్ట్రిక్స్ అసోసియేషన్ (టీడీసీఏ)కు బీసీసీఐ గుర్తింపు కోసం సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీ
‘భారీ వర్షాలతో ఆకేరులో వచ్చిన వరద ప్రవాహానికి ఇళ్లు మునిగి, పంటలు కొట్టుకపోయి సర్వం కోల్పోయామయ్యా.. ఎలా బతకాలో అర్థం కావడం లేదు.. మమ్ములను మీరే కాపాడాలె సారూ..’ అంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డిని వరద బాధితు�