కేంద్రబొగ్గు గనుల శాఖ సంప్రదింపుల సంఘం సభ్యుడిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు. ఈ సంఘానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన �
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కులగణనకు బీజేపీ మద్దతివ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గ�
మూసీ సుందరీకరణ, పునరుజ్జీవన చర్యలను తాము వ్యతిరేకించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. సోమవారం గ్ర�
రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మేలు చేసేందుకే ప్రధాని మోదీకి స�
తెలంగాణ డిస్ట్రిక్స్ అసోసియేషన్ (టీడీసీఏ)కు బీసీసీఐ గుర్తింపు కోసం సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీ
‘భారీ వర్షాలతో ఆకేరులో వచ్చిన వరద ప్రవాహానికి ఇళ్లు మునిగి, పంటలు కొట్టుకపోయి సర్వం కోల్పోయామయ్యా.. ఎలా బతకాలో అర్థం కావడం లేదు.. మమ్ములను మీరే కాపాడాలె సారూ..’ అంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డిని వరద బాధితు�
ఖమ్మం నగరం మరోసారి భయం గుప్పెట్లో విలవిల్లాడుతోంది. వారం రోజుల కిత్రం వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలు ఇంకా కోలుకోకముందే మరో దెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కుంభవృష్టిని తలపించేల�
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) నుంచి తెలంగాణకు ఏటా 200 మెగావాట్ల సౌరవిద్యుత్తు అందనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడ�
మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్కు నోటీసులు ఇచ్చిన గంటకే ఎలా కూల్చివేస్తారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అంత అత్యవసరంగా ఎందుకు కూల్చివేశారని నిప్పులు చెరిగింది.
రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశా రు. తెలంగాణలో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను త్వరగా రూపొందించి