రాష్ట్రంలో నిధులలేమి పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల బాగు కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. బస్తీల్లో వీధి దీపాలు వేయడానికి జీహెచ్ఎంసీ వద్ద డబ్బు లేదని చ�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు సీఎం రేవంత్రెడ్డిని విడిచి పెట్టేది లేదని కేంద్ర బొగ్గు, గనులు శాఖ మంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల
నీట్ అవకతవకల ను నిరసిస్తూ వందలాది విద్యార్థులు కదంతొక్కారు. సోమవారం ఒక్కసారిగా వందలాది గా విద్యార్థులు రాజ్భవన్ ముట్టడికి బయల్దేరారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉ ద్రిక్తంగా మారి లాఠీచార్జిక�
బొగ్గు బ్లాకుల విషయంలో బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇతర రాష్ర్ర్టాల్లో ప్రభుత్వ
మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గుబ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపాలని, నేరుగా సింగరేణి కంపెనీకి అప్పగించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను కేటాయించాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు తన దీక్షకు అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్య
జాతీయ సంపద అయిన బొగ్గు గనులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం వేయాలని చూస్తోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదిలేదని, సింగరేణి ప్రైవేటీకరణను జరగనివ్వమని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా 67 కోల్బ్లాక్ల వేలానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని శ్రావణపల్లి కోల్బ్లాక్ను సైతం అమ్మకానికి పెట్టింది. ఈ వేలాన్ని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమదే అధికారం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పార్టీకి రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారని, రాబోయే శ�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హయాంలో అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. కిషన్రెడ్డిని తరిమికొట్టే