జాతీయ సంపద అయిన బొగ్గు గనులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం వేయాలని చూస్తోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేదిలేదని, సింగరేణి ప్రైవేటీకరణను జరగనివ్వమని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా 67 కోల్బ్లాక్ల వేలానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ శుక్రవారం శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని శ్రావణపల్లి కోల్బ్లాక్ను సైతం అమ్మకానికి పెట్టింది. ఈ వేలాన్ని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమదే అధికారం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పార్టీకి రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారని, రాబోయే శ�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హయాంలో అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. కిషన్రెడ్డిని తరిమికొట్టే
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గురువారం సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధిపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తనకు ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన అంబర్పేటకు ఏం చేశారో చెప్పనేలేదని ఎమ్మె�
రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ‘రైతు దీక్ష’ చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడ�
KTR | ముఖ్యమంత్రి, ఇతర కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. ఇందుకు అవసరమైతే నార్కో, లై
Kishan Reddy | కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల నుంచి రాహుల్గాంధీ (ఆర్జీ) ట్యాక్స్ వసూలు చేస్తున్నదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్డర్ల నుంచి కాంట్రాక్టర్ల వరకు ఎవరినీ వదలడం లేదని, రూ.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని ఈ గ్యారంటీలపై దమ్ముం టే చర్చకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి కేంద్రమంత్రి కిషన్రెడ్డి సవాల్ విస�
నగరానికి సుపరిచితులు.. రాజకీయాల్లో సికింద్రాబాద్ అంటేనే గుర్తుకొచ్చే పేరు పద్మారావు.. కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ పజ్జన్న అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం
కేంద్ర ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పారు. అయినా కూడా ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు బీజేపీని విమర్శించడం తగదని తెలిపారు.