Komuravelli | కొమురవెల్లి మల్లన్న భక్తుల కల నెరవేరబోతోంది. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో మార్గంలో కొత్తగా కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మించనున్నది. దీంతో రైలు ఆగేందుకు మార్గం సుగమమైంది.
భారత రైల్వే వ్యవస్థ రానున్న పదేండ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో భాగంగా దేశంలో రైల్వే నెట్వర్క్ స్థాయిని మరింత పెంచుతున్నామని కేంద్ర మంత్రి, బీజే�
మేడిగడ్డపై మాట్లాడేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి కొంచెమైనా కామన్సెన్స్ ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంస్థలు రుణాలిచ్చిన మేడిగడ్డ కుంగిపోత
Censor Board Member | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరీ(సెన్సార్) బోర్డు మెంబర్గా హైదరాబాద్కు చెందిన అక్కల సుధాకర్ నియమితులయ్యారు.
లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం... ఎవరితోనూ పొత్తులు ఉండవని రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. వచ్చే ఏడాది మే నెలలో జరగాల్సిన ఎన్నికల్లో పొత్తులపై ఇంత త్వరగా ప్రకటన చేయడంలో మతలబు ఏమై ఉంటుంది?.
Union Minister Kishan Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం కేసీఆ
Kaleshwaram | కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాస్తారు.. ఆగమేఘాల మీద నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం వచ్చి రెండు రోజుల్లో దాదాపు ఆరు గంటల పరిశీలనతో తుది నివేదిక ఇస్తుంది. పైగా రాష్ట్రం నుంచి పూర్తి డాక్యుమెంట్ల
మనం ఈ నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నామా? లేక మరో ఐదేండ్ల తర్వాత 2028లో జరుగబోయే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామా?’ రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తల మనసుల్లో మెదులుతున్న సందేహం ఇది.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ను గవర్నర్ తమిళిసై తిరస్కరించారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. మ హబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయం లో మంత్రి మీడియాతో మాట్లాడారు.
గ్రేటర్ బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతున్నది. అసలే గ్రేటర్లో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం... పైగా కీలక నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతుండటం ఒక వంతైతే... సొంతగూటిలోని అంతర్గత పోరుతో వచ్చే ఒకటీ, రెండూ చేరికల�
రామగుండం - మణుగూరు కొత్త రైల్వే లైను ప్రతిపాదన 2004 సంవత్సరం నాటిది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.2వేల కోట్లు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తొమ్మిదిన్నరేండ్ల బీజేపీ సర్కారుదీ అదే తీరు.