సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పించాలని నాటి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది.కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన రైల్వేశాఖ.. ఇక స్టేషన్ నిర్మాణ పనులకు సి
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు తెలంగాణ యువతను మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఫిబ్రవరి 1న గ్రూప్-1 నో�
హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎంపీ లక్ష్మణ్లు అయోధ్యలో జరిగిన శ్రీరాముడి ప్రతిష్టకు సోమవారం వెళ్లలేకపోయారు.
Komuravelli | కొమురవెల్లి మల్లన్న భక్తుల కల నెరవేరబోతోంది. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో మార్గంలో కొత్తగా కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మించనున్నది. దీంతో రైలు ఆగేందుకు మార్గం సుగమమైంది.
భారత రైల్వే వ్యవస్థ రానున్న పదేండ్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందులో భాగంగా దేశంలో రైల్వే నెట్వర్క్ స్థాయిని మరింత పెంచుతున్నామని కేంద్ర మంత్రి, బీజే�
మేడిగడ్డపై మాట్లాడేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి కొంచెమైనా కామన్సెన్స్ ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంస్థలు రుణాలిచ్చిన మేడిగడ్డ కుంగిపోత
Censor Board Member | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరీ(సెన్సార్) బోర్డు మెంబర్గా హైదరాబాద్కు చెందిన అక్కల సుధాకర్ నియమితులయ్యారు.
లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం... ఎవరితోనూ పొత్తులు ఉండవని రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. వచ్చే ఏడాది మే నెలలో జరగాల్సిన ఎన్నికల్లో పొత్తులపై ఇంత త్వరగా ప్రకటన చేయడంలో మతలబు ఏమై ఉంటుంది?.
Union Minister Kishan Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దవాఖానలో చేరిన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి ఆయన కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం కేసీఆ